విద్యార్థులను దోచుకుంటే సహించం NSUI
NEWS Jun 11,2025 06:57 pm
ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో విద్యార్థులపై స్కూళ్లు, కాలేజీలు భారం వేస్తే సహించబోమని NSUI నేతలు హెచ్చరించారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో. మెట్ పల్లిలో NSUI ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే నిరసనలు తథ్యమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో NSUI ఉపాధ్యక్షుడు సమీర్, సాయికుమార్, వెంకీ, హేమంత్, వర్ధన్, నవీన్ పాల్గొన్నారు.