ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ
NEWS Jun 11,2025 06:57 pm
మెట్పల్లి పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను, డయాగ్నస్టిక్స్ సెంటర్లను జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాటికి నోటీసులను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదరు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. DMHO వెంట జిల్లా మాత శిశు ప్రోగ్రాం అధికారి జైపాల్ రెడ్డి, మండల వైద్యాధికారి అంజిరెడ్డి, సమీయుద్దీన్ తదితరులు ఉన్నారు.