Download our app
✖
Download our app
చినుకు పడితే చిత్తడే
NEWS Jun 11,2025 05:28 pm
అనకాపల్లి లోని బుచ్చయ్యపేటలో, వడ్డాది విజయరామరాజుపేట, పూడి సింగవరం గ్రామాల్లో చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతోందని ప్రజలు వాపోతున్నారు. నడిచేందుకు సైతం ఇబ్బంది ఏర్పడిందని అంటున్నారు. ప్రధాన రహదారి మరమ్మత్తులు చేపట్టాలని కోరినా ఇప్పటి వరకు పట్టించు కోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా గుర్తించి రోడ్లు మరమ్మత్తు చేయాలని కోరుతున్నారు.
Top News
LATEST NEWS Jul 01,2025 09:15 pm
బనకచర్ల ప్రాజెక్టుకు కారణం కేసీఆర్ - సీఎం
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తే రూ. 7 వేల కోట్లు కరెంట్ బిల్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం 50...
LATEST NEWS Jul 01,2025 09:15 pm
బనకచర్ల ప్రాజెక్టుకు కారణం కేసీఆర్ - సీఎం
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తే రూ. 7 వేల కోట్లు కరెంట్ బిల్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం 50...
LATEST NEWS Jul 01,2025 08:25 pm
చేనేత కార్మికులకు సర్కార్ శుభవార్త
తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.33 కోట్ల రుణమాఫీని ప్రకటించింది. "తెలంగాణ చేనేత అభయహస్తం" పథకం కింద రూ.168 కోట్లు, "నేతన్నకు చేయూత" పథకం ద్వారా 36,133...
LATEST NEWS Jul 01,2025 08:25 pm
చేనేత కార్మికులకు సర్కార్ శుభవార్త
తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.33 కోట్ల రుణమాఫీని ప్రకటించింది. "తెలంగాణ చేనేత అభయహస్తం" పథకం కింద రూ.168 కోట్లు, "నేతన్నకు చేయూత" పథకం ద్వారా 36,133...
LATEST NEWS Jul 01,2025 08:13 pm
మాధవ్ ప్రమాణస్వీకా పాల్గొన్న అమలాపురం బీజేపీ నేతలు
ఏపీ బీజేపీ అధ్యక్షులుగా PVN మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. ఎస్.ఎస్.కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అమలాపురం బీజేపీ నేతలు హాజరయ్యారు. కిసాన్ మోర్చా జాతీయ...
LATEST NEWS Jul 01,2025 08:13 pm
మాధవ్ ప్రమాణస్వీకా పాల్గొన్న అమలాపురం బీజేపీ నేతలు
ఏపీ బీజేపీ అధ్యక్షులుగా PVN మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. ఎస్.ఎస్.కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అమలాపురం బీజేపీ నేతలు హాజరయ్యారు. కిసాన్ మోర్చా జాతీయ...
⚠️ You are not allowed to copy content or view source