వెనుకబడిన తరగతుల నుండి కొన్ని కులాల తొలగింపు అంశంపై జరిగిన బహిరంగ విచారణలో పాల్గొన్నారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ .తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించబడిన బహిరంగ విచారణ జరిగింది. ఈ విచారణలో వెనుకబడిన తరగతుల జాబితాలోని కొన్ని కులాలను తొలగించాలనే అంశంపై చర్చించారు. వెనుకబడిన తరగతుల హక్కులను పరిరక్షించటం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నామని అన్నారు.