సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ చేశారు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి. దీంతో తనను కోర్టులో ప్రవేశ పెట్టారు . ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో జిల్లా జైలులో ఉన్నారు కాకాణి. దీంతో మరో కేసు నమోదు కావడంతో బిగ్ షాక్ తగిలింది తనకు.