దేశంలో 5,755 కరోనా కేసులు
NEWS Jun 08,2025 07:39 am
దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 5,755 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి చెందారు. ఇప్పటి దాకా కరోనా దెబ్బకు 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది.