Logo
Download our app
11 మంది చ‌నిపోతే రాద్దాంతం చేస్తారా..?
NEWS   Jun 05,2025 07:07 am
క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య షాకింగ్ కామెంట్స్ చేశారు. బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఆర్సీబీ విజ‌యోత్స‌వ వేడుక విషాదాన్ని నింపింది. భ‌ద్ర‌తా వైఫ‌ల్యం కార‌ణంగా 11 మంది చ‌ని పోయారు. 50 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన , బాధ్య‌త క‌లిగిన సీఎం సిద్ద‌రామ‌య్య అత్యంత బాధ్య‌తా రాహిత్యంతో మాట్లాడారు. ప‌ద‌కొండు మంది చ‌ని పోతే రాద్దాంతం చేస్తారా అని ప్ర‌శ్నించారు. కుంభ మేళా లో 60 మంది చ‌ని పోతే ఎవ‌రూ ప్ర‌శ్నించ లేదంటూ నిల‌దీశారు. ఈ ఘ‌ట‌న‌ను ఆయ‌న లైట్ గా తీసుకోవ‌డం ప‌ట్ల ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డాయి.

Top News


LATEST NEWS   Feb 18,2026 08:07 pm
రైతుల పట్ల ఎమ్మెల్యే చొరవ చూపాలి
పెద్దపల్లి నియోజకవర్గంలో యూరియా లేక రైతులు అవస్థలు పడుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే రైతుల పట్ల చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. పొలాలు నాటు వేసినప్పటి నుండి రెండు...
LATEST NEWS   Feb 18,2026 08:07 pm
రైతుల పట్ల ఎమ్మెల్యే చొరవ చూపాలి
పెద్దపల్లి నియోజకవర్గంలో యూరియా లేక రైతులు అవస్థలు పడుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే రైతుల పట్ల చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. పొలాలు నాటు వేసినప్పటి నుండి రెండు...
LATEST NEWS   Feb 18,2026 08:05 pm
బాల్క సుమన్‌కు రిమాండ్
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బాల్క సుమన్ సహా మరో...
LATEST NEWS   Feb 18,2026 08:05 pm
బాల్క సుమన్‌కు రిమాండ్
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బాల్క సుమన్ సహా మరో...
LATEST NEWS   Feb 18,2026 10:47 am
శుభ ముహూర్తాల సందడి షురూ
పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు వేళయింది. శుక్ర మౌఢ్యమి ముగిసి శుభ ముహూర్తాల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు,...
LATEST NEWS   Feb 18,2026 10:47 am
శుభ ముహూర్తాల సందడి షురూ
పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు వేళయింది. శుక్ర మౌఢ్యమి ముగిసి శుభ ముహూర్తాల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు,...
⚠️ You are not allowed to copy content or view source