రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం
NEWS May 31,2025 12:37 pm
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఆదాయాన్ని 80 శాతం రెట్టింపు చేశామన్నారు. ఇంకో ఏడాది కాలంలో రైతుల ఆదాయాన్ని వంద శాతం రెట్టింపు చేస్తామని ప్రకటించారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచామన్నారు. మార్కెట్ లో యూరియా ధరలు పెరిగినప్పటికీ రైతులకు సబ్సిడీ ఇస్తున్నామని, ఆ భారాన్ని తామే మోస్తున్నామన్నారు.