మీనాక్షి నటరాజన్ తో జగ్గారెడ్డి భేటీ
NEWS May 29,2025 06:44 am
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. పార్టీ కార్యకర్తల మీద దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఉన్న సమస్యలపై ఆరా తీశారు. సమస్యలను లేఖ రూపంలో ఇవ్వాలని పేర్కొన్నారు నటరాజన్ . త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ గౌడ్ తో భేటీ కానున్నారని తెలిపారు జగ్గారెడ్డి.