తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు చైతన్య వేదిక ఉపాధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గౌడ్ సోమవారం ఆదిత్య హాస్పిటల్ లో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్త దానం చేశారు. ఐ వి ఎఫ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు. మారుతీ తదితరులు పాల్గొన్నారు.