Logo
Download our app
TG-ECET ఫలితాలు విడుదల
NEWS   May 25,2025 01:45 pm
టీజీఈసెట్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు ఉన్నత విద్య మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. పాలిటెక్నిక్, బీఎస్సీ మ్యాథ్య్ విద్యార్థులు బీటెక్, బీ.ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 12న ప‌రీక్ష నిర్వ‌హించారు. మొత్తం 18,998 మంది విద్యార్థులు రాశారు. బీఎస్సీ మ్యాథ్స్ లో సంతోష్ కుమార్, కెమికల్ ఇంజినీరింగ్ లో తేజ సాయి, సివిల్ ఇంజినీరింగ్ లో నిఖిల్ కౌశిక్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లో శ్రీకాంత్, ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో రేవతి, ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో కాసుల శ్రావణి, మెకానికల్ ఇంజినీరింగ్ లో పోతూ గంటి కార్తిక్, మైనింగ్ ఇంజినీరింగ్ లో కుర్మా అక్షయ, ఫార్మసీలో ఐలి చందన టాప్ లో నిలిచారు.

Top News


ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...
ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...
LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...
LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...
LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...
LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...
⚠️ You are not allowed to copy content or view source