కొండగట్టలో భక్తుల రద్దీ
NEWS May 24,2025 11:32 am
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వేకువజాం నుంచే కొండకు చేరుకొని, కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి వారి సేవలో తరిస్తున్నాం . దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు, ఉప ఆలయాలు సందడిగా మారాయి. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు, అభిషేకాలు నిర్వహించారు.