పంజాబ్ జట్టు కో డైరెక్టర్స్ పై ప్రీతిజింతా ఫిర్యాదు
NEWS May 23,2025 08:09 pm
ప్రముఖ బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు యజమానురాలు ప్రీతి జింతా సంచలన ఆరోపణలు చేసింది. తనకు తెలియకుండానే కో డైరెక్టర్స్ వాడియా, బర్మాన్ లు సమావేశం నిర్వహించారని పేర్కొంది. గత ఏప్రిల్ 10వ తేదీనే ఈ విషయం మెయిల్ ద్వారా తెలిపానని, అయినా పట్టించు కోలేదని ఆరోపించింది. ఈ మేరకు చండీగఢ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.