అమృత్సర్ కార్యక్రమం నిర్వహించిన కమిషనర్
NEWS May 23,2025 07:45 pm
మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ కార్యక్రమంలో భాగంగా ఉమెన్స్ ఫర్ ట్రీస్ కార్యక్రమాన్ని చెరువు వద్ద నిర్వహించడం జరిగింది. మానవ మనుగడ సవ్యంగా సాగాలంటే మొక్కలే జీవనాధారంగా అని , విరివిగా మొక్కలు నాటాలని వాటి సంరక్షణ బాధ్యత మహిళా సంఘాల సభ్యులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఈ నాగేశ్వరరావు, ఆర్వో బిర్జా అజ్మతుల్లా బేక్ , సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఆర్ఐ అక్షయ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, టీఎంసీ సోమిడి శివ, సీఓ జ్యోతి , ఆపరేటర్స్,పల్లవి అనిల్ , నరసయ్య ఎస్ హెచ్ జె మెంబర్స్ పాల్గొన్నారు.