జర్నలిస్టుల క్లబ్ నూతన పాలక వర్గం
సత్కరించిన ఎమ్మెల్యే సంజయ్
NEWS May 23,2025 12:14 am
మెట్పల్లి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో వర్కింగ్ జర్నలిస్టుల క్లబ్ ఇటీవల నూతన పాలక వర్గం కొలువుదీరింది. ఈ సందర్భంగా నేడు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ హాజరై, జర్నలిస్టులను సన్మానించారు.