ముంబై నటి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులకు కోర్టు ఝలక్ ఇచ్చింది. జూన్ 4 వరకు రిమాండ్ పొడిగించింది. దీంతో తనను విజయవాడ జైలుకు తరలించారు పోలీసులు. రిమాండ్ ముగియడంతో తిరిగి ప్రవేశ పెట్టగా కోర్టు ఈ నిర్ణయం ప్రకటించింది.