సూర్యవంశీ సూపర్ షో రాయల్స్ విక్టరీ
NEWS May 21,2025 06:25 am
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను తన స్వంత గడ్డపై ఓడించి పరువు పోకుండా కాపాడుకుంది రాజస్థాన్ రాయల్స్ . స్కిప్పర్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్యాన్ని రాజస్థాన్ 17.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. సూర్య వంశీ , శాసన్ , జురైల్ దుమ్ము రేపారు.