బోరుగడ్డ అనిల్ కుమార్ కు 14 రోజుల రిమాండ్ విధించిన గుంటూరు ఆరవ అదనపు కోర్టు . పిటీ వారెంట్ పై అనంతపురం జైలు నుంచి గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు . పెదకాకాని మండల సర్వేయర్ మల్లిఖార్జునరావును బెదిరించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. 2016 మే 9న తన స్థలానికి సంబంధించి సర్టిఫికెట్ ఇవ్వాలని చెదిరించారు. కాగా గత 8 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకాక పోవడంతో అరెస్ట్ చేయాలని ఆదేశించింది.