ఉపాధ్యాయులకు 2వ విడత శిక్షణ
NEWS May 20,2025 11:07 am
రెండో విడత ఉపాధ్యాయులకు వృత్యాంతర శిక్షణ ప్రారంభం.హవెలి ఘనపూర్ మండలంలోని మెదక్ డైట్ లో సోషల్, ఇంగ్లీష్, మాథ్స్ సబ్జెక్టులలో శిక్షణ ప్రారంభం. ఈ సందర్బంగా సోషల్ కోర్స్ ఇంచార్జి నాగుల్ మీరా మాట్లాడుతూ.. ఉపాధ్యాయులందరు శిక్షణను ఉపయోగించుకుని, మెరుగైన బోధన అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో ఆర్పీలు నర్సిములు, ప్రభాకర్, రవిబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.