కె. శ్రీనివాస్ రెడ్డిని అభినందించిన
సీఎం చంద్రబాబు నాయుడు
NEWS May 18,2025 06:43 pm
హైదరాబాద్: క్రెడిబులిటికి మారుపేరు కె. శ్రీనివాస్ రెడ్డి అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మీడియా అంటే ఆయన పేరే గుర్తొచ్చేదాన్నారు. తెలుగు వన్ 25 వసంతాల వేడుకలు హైదరాబాద్ లో జరిగాయి. చంద్రబాబు, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు శ్రీనివాసరెడ్డిని అభినందిస్తూ మాట్లాడారు. తనకు తెలిసిన వాళ్లలో బెస్ట్ జర్నలిస్ట్ అని అన్నారు.