జ్యోతి మల్హోత్రా గూఢచర్యం గుట్టు రట్టు
NEWS May 18,2025 09:13 am
ఇండియాలోని హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బండారం బయట పడింది. తను ఇక్కడ ఉంటూ దాయాది పాకిస్తాన్ తో టచ్ లో ఉంది. అంతే కాకుండా భారత్ కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని చేరవేస్తోందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఆమె జనవరిలో పహల్గామ్కు వెళ్లి, ఆపై పాకిస్తాన్కు వెళ్లిందని, అక్కడ హైకమిషన్లో పనిచేస్తున్న డానిష్ అనే అధికారిని సంప్రదించింది. తను నిఘా సంస్థలతో సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నాయి.