అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. నగదు బదిలీపై 5 శాతం పన్ను విధించాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశ పెట్టాలని స్పష్టం చేశారు. దీంతో వేలాది మంది అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులపై ప్రభావం పడనుంది. ఇదిలా ఉండగా అమెరికా నుంచి ఇండియాకు ప్రతి ఏటా రూ. 118.7 డాలర్లు బదిలీ అవుతున్నాయి.