Logo
Download our app
జర్నలిస్ట్ అక్రిడిటేషన్ లపై కీల‌క నిర్ణ‌యం
NEWS   May 15,2025 07:38 pm
ఏపీ స‌ర్కార్ జర్నలిస్ట్ అక్రిడిటేషన్ లపై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఏర్పాటు చేసింది. ముగ్గురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని నియ‌మించింది. క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులుగా పార్థసారధి, కందుల దుర్గేష్ , పయ్యావుల కేశవ్ ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఇతర మీడియా సంస్థలకి సంబంధించి మీడియా అక్రిడిటేషన్ పై నివేదిక ఇవ్వనుంది మంత్రివర్గ ఉపసంఘం.

Top News


LIFE STYLE   Jun 01,2025 11:59 pm
అపురూప చ‌రిత్రకు 11 వ‌సంతాలు!
చీకట్లను చీల్చుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించి ప‌ద‌కొండేళ్ల‌కాలం పూర్త‌యింది! 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రతి ఒక్కరికీ చరిత్రలో పాత్ర, విజయంలో భాగం కల్పించినది...
LIFE STYLE   Jun 01,2025 11:59 pm
అపురూప చ‌రిత్రకు 11 వ‌సంతాలు!
చీకట్లను చీల్చుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించి ప‌ద‌కొండేళ్ల‌కాలం పూర్త‌యింది! 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రతి ఒక్కరికీ చరిత్రలో పాత్ర, విజయంలో భాగం కల్పించినది...
LATEST NEWS   Jun 01,2025 11:49 pm
పేకాట స్థావరాలపై దాడులు - 6 గురి అరెస్ట్
మెట్‌ప‌ల్లి: మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో మెట్పల్లి SI కిరణ్ కుమార్ తన సిబ్బందితో పేకాట స్థావరాలపై రైడ్ చేశారు....
LATEST NEWS   Jun 01,2025 11:49 pm
పేకాట స్థావరాలపై దాడులు - 6 గురి అరెస్ట్
మెట్‌ప‌ల్లి: మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో మెట్పల్లి SI కిరణ్ కుమార్ తన సిబ్బందితో పేకాట స్థావరాలపై రైడ్ చేశారు....
LATEST NEWS   Jun 01,2025 11:46 pm
జగ్గాసాగర్: పిల్లలకు ఉచిత వైద్య శిబిరం
మెట్ పల్లి: జగ్గాసాగర్ లో పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పరీక్షించి అవసరమైన మందులు అందజేశారు. వైద్య శిబిరం నిర్వహించిన డా. చైతన్యను గ్రామస్థులు శాలువాతో...
LATEST NEWS   Jun 01,2025 11:46 pm
జగ్గాసాగర్: పిల్లలకు ఉచిత వైద్య శిబిరం
మెట్ పల్లి: జగ్గాసాగర్ లో పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పరీక్షించి అవసరమైన మందులు అందజేశారు. వైద్య శిబిరం నిర్వహించిన డా. చైతన్యను గ్రామస్థులు శాలువాతో...
⚠️ You are not allowed to copy content or view source