వైసీపీకి షాక్ డిప్యూటీ చైర్ పర్సన్ రిజైన్
NEWS May 14,2025 09:51 am
వైఎస్సార్సీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్ చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా చైర్మన్ కు లేఖ పంపించారు. ఆమె ఎందుకు రాజీనామా చేసిందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.