Logo
Download our app
36 ఎక‌రాల అట‌వీ భూమి పెద్దిరెడ్డి ఆక్ర‌మ‌ణ
NEWS   May 14,2025 09:44 am
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. బుగ్గమఠం భూముల విషయంలో క్రిమినల్ కేసుల దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పెద్దిరెడ్డి 36 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని త్రిసభ్య కమిటీ తేల్చింది.ఆక్రమణ భూమిలో బుగ్గమఠం ల్యాండ్ 3.88 ఎకరాలు ఉన్నట్టు గుర్తించింది. అటవీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ క‌ళ్యాణ్ ఆదేశించారు.

Top News


LIFE STYLE   Jun 01,2025 11:59 pm
అపురూప చ‌రిత్రకు 11 వ‌సంతాలు!
చీకట్లను చీల్చుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించి ప‌ద‌కొండేళ్ల‌కాలం పూర్త‌యింది! 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రతి ఒక్కరికీ చరిత్రలో పాత్ర, విజయంలో భాగం కల్పించినది...
LIFE STYLE   Jun 01,2025 11:59 pm
అపురూప చ‌రిత్రకు 11 వ‌సంతాలు!
చీకట్లను చీల్చుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించి ప‌ద‌కొండేళ్ల‌కాలం పూర్త‌యింది! 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రతి ఒక్కరికీ చరిత్రలో పాత్ర, విజయంలో భాగం కల్పించినది...
LATEST NEWS   Jun 01,2025 11:49 pm
పేకాట స్థావరాలపై దాడులు - 6 గురి అరెస్ట్
మెట్‌ప‌ల్లి: మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో మెట్పల్లి SI కిరణ్ కుమార్ తన సిబ్బందితో పేకాట స్థావరాలపై రైడ్ చేశారు....
LATEST NEWS   Jun 01,2025 11:49 pm
పేకాట స్థావరాలపై దాడులు - 6 గురి అరెస్ట్
మెట్‌ప‌ల్లి: మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో మెట్పల్లి SI కిరణ్ కుమార్ తన సిబ్బందితో పేకాట స్థావరాలపై రైడ్ చేశారు....
LATEST NEWS   Jun 01,2025 11:46 pm
జగ్గాసాగర్: పిల్లలకు ఉచిత వైద్య శిబిరం
మెట్ పల్లి: జగ్గాసాగర్ లో పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పరీక్షించి అవసరమైన మందులు అందజేశారు. వైద్య శిబిరం నిర్వహించిన డా. చైతన్యను గ్రామస్థులు శాలువాతో...
LATEST NEWS   Jun 01,2025 11:46 pm
జగ్గాసాగర్: పిల్లలకు ఉచిత వైద్య శిబిరం
మెట్ పల్లి: జగ్గాసాగర్ లో పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పరీక్షించి అవసరమైన మందులు అందజేశారు. వైద్య శిబిరం నిర్వహించిన డా. చైతన్యను గ్రామస్థులు శాలువాతో...
⚠️ You are not allowed to copy content or view source