పాకిస్థాన్కి తిరిగి లేచే అవకాశం కూడా ఇవ్వమని ప్రకటించారు ప్రధాని మోదీ. ఆ దేశ ఆర్మీకి మనం ఇదివరకే హెచ్చరించామని అన్నారు. ఎయిర్ బేస్ ను ఇవాళ సందర్శించారు. అవసరమైతే తోక జాడిస్తే పాకిస్తాన్ లోకి వెళ్లి చంపుతామని వార్నింగ్ ఇచ్చారు. ఎవరు ఎవరిపై విజయం సాధించారో యావత్ ప్రపంచం చూసిందన్నారు .