సీఎంను కలిసిన ఆర్టీఐ కమిషనర్లు
NEWS May 13,2025 04:15 pm
నూతనంగా నియమించబడిన ఆర్టీఐ కమిషనర్లు సీఎంను మర్యాద పూర్వకంగా జూబ్లీ హిల్స్ నివాసంలో కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్య రెడ్డి, దేశాల భూపాల్, పర్వీన్ ఉన్నారు. ఇదిలా ఉండగా ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది.