పాకిస్తాన్ జర జాగ్రత్త - మోదీ
NEWS May 13,2025 10:03 am
దాయాది పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధానమంత్రి మోదీ. అణ్వాయుధాలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని, దీనిని యావత్ ప్రపంచం చూసిందన్నారు. ప్రతిసారి యుద్ధంలో పాకిస్తాన్ దుమ్ము దులిపేశామన్నారు. న్యూ ఏజ్ వార్ ఫేర్లో కూడా మన శక్తిని చూపించామన్నారు.