Logo
Download our app
పోలాండ్ ప్రమాదంలో మల్యాల వ్య‌క్తి మృతి
NEWS   May 12,2025 10:25 pm
పోలాండ్ దేశంలోని పిస్కీ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్యాలకు చెందిన పొన్నం మనోజ్ గౌడ్ (29) మృతి చెందాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొని మృతి చెందినట్లు సమాచారం. 5 నెలల క్రితమే స్వదేశానికి వచ్చి వెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు. మనోజ్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Top News


LATEST NEWS   Jun 01,2025 06:01 pm
బీఆర్ఎస్ కథ ముగిసింది - ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి. ఆ పార్టీ సినిమా క‌థ ముగిసింద‌న్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ఓటు వేసే...
LATEST NEWS   Jun 01,2025 06:01 pm
బీఆర్ఎస్ కథ ముగిసింది - ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి. ఆ పార్టీ సినిమా క‌థ ముగిసింద‌న్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ఓటు వేసే...
LATEST NEWS   Jun 01,2025 05:20 pm
మాకు కేబినెట్ లో ఛాన్స్ ఇవ్వండి
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి భేటి అయ్యారు. తాజాగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో వీరు త‌మ‌కు...
LATEST NEWS   Jun 01,2025 05:20 pm
మాకు కేబినెట్ లో ఛాన్స్ ఇవ్వండి
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి భేటి అయ్యారు. తాజాగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో వీరు త‌మ‌కు...
LATEST NEWS   Jun 01,2025 05:15 pm
అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల కు ఖుష్ క‌బ‌ర్
తెలంగాణ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. అంగ‌న్ వాడీ కేంద్రాల‌లో ప‌ని చేస్తున్న టీచ‌ర్లు, హెల్ప‌ర్ల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల‌ను పెంచుతూ జీవో జారీ చేసింది. 65...
LATEST NEWS   Jun 01,2025 05:15 pm
అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల కు ఖుష్ క‌బ‌ర్
తెలంగాణ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. అంగ‌న్ వాడీ కేంద్రాల‌లో ప‌ని చేస్తున్న టీచ‌ర్లు, హెల్ప‌ర్ల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల‌ను పెంచుతూ జీవో జారీ చేసింది. 65...
⚠️ You are not allowed to copy content or view source