ప్రధాని మోదీ సంచలన కామెంట్స్ చేశారు. తాము ఏ దేశపు జోక్యాన్ని సహించ బోమంటూ హెచ్చరించారు. ఇదే విషయాన్ని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడా వాన్స్ కు స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని తుద ముట్టించేంత వరకు ఊరుకునేది లేదన్నారు. పాకిస్తాన్ దాడి చేస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు.మ సంయమనం మా బలహీనత కాదన్నారు.