రేపు భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కీలక చర్చలు
NEWS May 11,2025 07:17 pm
మే 12న మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో భారత్, పాక్ డీజీఎంవోల చర్చలు జరుపుతారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలు తగ్గింపు అంశాలపై చర్చిస్తారు. రేపటి చర్చలు కాల్పుల విరమణకే పరిమితం అవుతాయంటున్న రక్షణశాఖ వర్గాలు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చిన సీజ్ ఫైర్. కాగా సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 3 గంటల్లోనే కాల్పుల విరమణ ఉల్లంఘించింది పాకిస్తాన్.