కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్-పాక్ ఉద్రిక్తతలు తీవ్ర తరమవుతున్న నేపథ్యంలో ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చింది DGMOజ. పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించడంపై ఆర్మీ కమాండర్లతో జనరల్ ఉపేంద్ర ద్వివేది భేటీ అయ్యారు. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.