Logo
Download our app
తెలంగాణ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల
NEWS   May 11,2025 01:11 pm
తెలంగాణ ఎప్ సెట్ ఫ‌లితాలు ఆదివారం విడుద‌ల‌య్యాయి. సీఎం రేవంత్ రెడ్డి త‌న నివాసంలో రిలీజ్ చేశారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌తోపాటు ఇంజినీరింగ్‌ విద్యార్థుల ర్యాంకులను ప్రకటించారు. అభ్యర్థులు తమ ఫలితాలను eapcet.tgche.ac.in/వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. కాగా, ఈసారి ఫలితాలు నేరుగా విద్యార్థుల సెల్‌ఫోన్‌కే వచ్చేలా ఏర్పాటు చేయ‌డం విశేషం. ఇంజినీరింగ్‌, ఫార్మా, అగ్రికల్చర్‌ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం టీజీఎప్‌సెట్‌ పరీక్షను నిర్వహించారు. ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా ఎంట్రెన్స్‌ పరీక్షలు పూర్తవగా, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అగ్రికల్చర్‌ విభాగంలో 81,198 మంది, ఇంజినీరింగ్‌ విభాగంలో 2,07,190 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Top News


LIFE STYLE   Jun 01,2025 11:59 pm
అపురూప చ‌రిత్రకు 11 వ‌సంతాలు!
చీకట్లను చీల్చుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించి ప‌ద‌కొండేళ్ల‌కాలం పూర్త‌యింది! 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రతి ఒక్కరికీ చరిత్రలో పాత్ర, విజయంలో భాగం కల్పించినది...
LIFE STYLE   Jun 01,2025 11:59 pm
అపురూప చ‌రిత్రకు 11 వ‌సంతాలు!
చీకట్లను చీల్చుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించి ప‌ద‌కొండేళ్ల‌కాలం పూర్త‌యింది! 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రతి ఒక్కరికీ చరిత్రలో పాత్ర, విజయంలో భాగం కల్పించినది...
LATEST NEWS   Jun 01,2025 11:49 pm
పేకాట స్థావరాలపై దాడులు - 6 గురి అరెస్ట్
మెట్‌ప‌ల్లి: మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో మెట్పల్లి SI కిరణ్ కుమార్ తన సిబ్బందితో పేకాట స్థావరాలపై రైడ్ చేశారు....
LATEST NEWS   Jun 01,2025 11:49 pm
పేకాట స్థావరాలపై దాడులు - 6 గురి అరెస్ట్
మెట్‌ప‌ల్లి: మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో మెట్పల్లి SI కిరణ్ కుమార్ తన సిబ్బందితో పేకాట స్థావరాలపై రైడ్ చేశారు....
LATEST NEWS   Jun 01,2025 11:46 pm
జగ్గాసాగర్: పిల్లలకు ఉచిత వైద్య శిబిరం
మెట్ పల్లి: జగ్గాసాగర్ లో పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పరీక్షించి అవసరమైన మందులు అందజేశారు. వైద్య శిబిరం నిర్వహించిన డా. చైతన్యను గ్రామస్థులు శాలువాతో...
LATEST NEWS   Jun 01,2025 11:46 pm
జగ్గాసాగర్: పిల్లలకు ఉచిత వైద్య శిబిరం
మెట్ పల్లి: జగ్గాసాగర్ లో పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పరీక్షించి అవసరమైన మందులు అందజేశారు. వైద్య శిబిరం నిర్వహించిన డా. చైతన్యను గ్రామస్థులు శాలువాతో...
⚠️ You are not allowed to copy content or view source