జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా ధర్మపురికి చేరుకున్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు కలెక్టర్ సత్యప్రసాద్ పూల మొక్క అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలను చర్చించారు. వారితోపాటు ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు.