శ్రీ సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో పరీక్షలు
NEWS May 11,2025 01:00 pm
శ్రీ సత్యసాయి సేవాసంస్థలు జగిత్యాల జిల్లా మెట్పల్లి సమితి అధ్వర్యంలో ఉత్తమ రక్తనాళాల పరీక్ష నిర్వహించడం జరిగింది. భారత దేశపు అతి పెద్ద ఆసియా వాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి అద్వర్యంలో నిర్వహించారు. జిల్లా అద్యక్షులు ర్యాగల్ల ఏలేశ్వర్ , మరియూ సమితి కన్వినోర్ బాస శ్రీనివాస్ , కో ఆర్డినేటర్లు, భక్తులు పాల్గొన్నారు.