పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. నిన్న రాత్రి 500 డ్రోన్ లతో దాడికి ప్రయత్నం చసింది. మూడున్నర గంటల పాటు వరుస దాడులు చేపట్టింది. రాత్రి 8 నుంచి 11:30 మధ్య డ్రోన్ లతో దాడి చేసింది. 4 రాష్ట్రాల్లోని 24 నగరాలే లక్ష్యంగా ప్రయత్నం చేసింది. పాక్ డ్రోన్ లను అడ్డుకుంది S400 రక్షణ వ్యవస్థ.పాక్ కుట్రను ముందే పసిగట్టి అడ్డుకుంది.