Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LATEST NEWS   Jun 08,2026 11:22 pm
ప్రధాని మోదీ తీవ్ర విచారం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పీఎం...
LATEST NEWS   Jun 08,2026 11:22 pm
ప్రధాని మోదీ తీవ్ర విచారం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పీఎం...
BIG NEWS   Jun 08,2026 11:20 pm
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం 9మంది కార్మికులు మృతి
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2, ఎస్‌టీసీ-3 హీట్‌...
BIG NEWS   Jun 08,2026 11:20 pm
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం 9మంది కార్మికులు మృతి
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2, ఎస్‌టీసీ-3 హీట్‌...
LATEST NEWS   Jun 08,2026 01:55 pm
భార‌త్ వ‌ద్ద 190 అణ్వాయుధాలు
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాల నేపథ్యంలో అణ్వాయుధాల నిల్వలు పెరుగుతున్నాయని సిప్రి చెప్పింది. తాజాగా నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి భారత్‌ వద్ద 190...
LATEST NEWS   Jun 08,2026 01:55 pm
భార‌త్ వ‌ద్ద 190 అణ్వాయుధాలు
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాల నేపథ్యంలో అణ్వాయుధాల నిల్వలు పెరుగుతున్నాయని సిప్రి చెప్పింది. తాజాగా నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి భారత్‌ వద్ద 190...
⚠️ You are not allowed to copy content or view source