Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LATEST NEWS   Jul 16,2026 03:24 pm
రాజ్యసభకు నటి రుక్మిణి మల్లిక్ రాజీనామా
మమతా బెనర్జీకి షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు నటి రుక్మిణీ మలిక్. రాజ్యసభ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు టీఎంసీ ఎంపీ, నటి రుక్మిణీ...
LATEST NEWS   Jul 16,2026 03:24 pm
రాజ్యసభకు నటి రుక్మిణి మల్లిక్ రాజీనామా
మమతా బెనర్జీకి షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు నటి రుక్మిణీ మలిక్. రాజ్యసభ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు టీఎంసీ ఎంపీ, నటి రుక్మిణీ...
LATEST NEWS   Jul 16,2026 03:16 pm
ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలపై KTR ప్రశంసలు
సాధారణంగా బీఆర్ఎస్-టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. అయితే ఈసారి భిన్నంగా ఏపీ ప్రభుత్వానికి కితాబు ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. తీవ్రమయిన ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి...
LATEST NEWS   Jul 16,2026 03:16 pm
ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలపై KTR ప్రశంసలు
సాధారణంగా బీఆర్ఎస్-టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. అయితే ఈసారి భిన్నంగా ఏపీ ప్రభుత్వానికి కితాబు ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. తీవ్రమయిన ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి...
LATEST NEWS   Jul 16,2026 03:13 pm
ఏపీ మద్యం రవాణా కేసులో నిందితులకి ఈడీ కస్టడీ
ఏపీలో సంచలనం రేపుతున్న మద్యం రవాణా కేసులో లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో నిందితులను ఈడీ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో...
LATEST NEWS   Jul 16,2026 03:13 pm
ఏపీ మద్యం రవాణా కేసులో నిందితులకి ఈడీ కస్టడీ
ఏపీలో సంచలనం రేపుతున్న మద్యం రవాణా కేసులో లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో నిందితులను ఈడీ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో...
⚠️ You are not allowed to copy content or view source