Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LATEST NEWS   Mar 10,2026 10:11 pm
ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో 208 మంది అరెస్ట్!
తెలంగాణలో సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న వారిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఉక్కుపాదం మోపింది. 'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0' పేరుతో ఫిబ్రవరి 25న ప్రారంభించిన ఈ రాష్ట్రవ్యాప్త...
LATEST NEWS   Mar 10,2026 10:11 pm
ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో 208 మంది అరెస్ట్!
తెలంగాణలో సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న వారిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఉక్కుపాదం మోపింది. 'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0' పేరుతో ఫిబ్రవరి 25న ప్రారంభించిన ఈ రాష్ట్రవ్యాప్త...
LATEST NEWS   Mar 10,2026 10:07 pm
మన వద్ద గ్యాస్ కొరత లేదు: మంత్రి
ఏపీలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, అనవసరంగా ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో...
LATEST NEWS   Mar 10,2026 10:07 pm
మన వద్ద గ్యాస్ కొరత లేదు: మంత్రి
ఏపీలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, అనవసరంగా ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో...
LATEST NEWS   Mar 10,2026 10:03 pm
ఇందిరమ్మ ఇళ్ల‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
తెలంగాణ‌లోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 2.0 కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల...
LATEST NEWS   Mar 10,2026 10:03 pm
ఇందిరమ్మ ఇళ్ల‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
తెలంగాణ‌లోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 2.0 కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల...
⚠️ You are not allowed to copy content or view source