Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LATEST NEWS   Apr 25,2026 08:59 pm
వాసవి కన్యకాపరమేశ్వరి ఉత్సవాలు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదిన ఉత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. 108 కళశాల స్థాపనతో పాటు శ్రీ వాసవి...
LATEST NEWS   Apr 25,2026 08:59 pm
వాసవి కన్యకాపరమేశ్వరి ఉత్సవాలు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదిన ఉత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. 108 కళశాల స్థాపనతో పాటు శ్రీ వాసవి...
LATEST NEWS   Apr 25,2026 08:57 pm
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
నర్సాపూర్ జి మండలం టెంబూర్ణి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. రైతులు తమ మొక్కజొన్న పంటను దళారులకు అమ్మకుండా నేరుగా...
LATEST NEWS   Apr 25,2026 08:57 pm
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
నర్సాపూర్ జి మండలం టెంబూర్ణి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. రైతులు తమ మొక్కజొన్న పంటను దళారులకు అమ్మకుండా నేరుగా...
LATEST NEWS   Apr 25,2026 06:23 pm
మే 9న తెలంగాణకు ప్రధాని మోదీ
హైదరాబాద్‌: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మే 9న ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ...
LATEST NEWS   Apr 25,2026 06:23 pm
మే 9న తెలంగాణకు ప్రధాని మోదీ
హైదరాబాద్‌: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మే 9న ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ...
⚠️ You are not allowed to copy content or view source