Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LATEST NEWS   Jun 03,2026 12:17 am
దుబాయ్ ఎన్నారై బాలరాజు గౌడ్ సేవాభావం
దుబాయ్‌లో నివసిస్తున్న సోమారంపేట గ్రామ వాస్తవ్యులు, అల్ట్రీ షా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ దుబాయ్ ఇన్‌చార్జ్ పల్లె బాలరాజు గౌడ్ మానవత్వాన్ని చాటుకున్నారు....
LATEST NEWS   Jun 03,2026 12:17 am
దుబాయ్ ఎన్నారై బాలరాజు గౌడ్ సేవాభావం
దుబాయ్‌లో నివసిస్తున్న సోమారంపేట గ్రామ వాస్తవ్యులు, అల్ట్రీ షా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ దుబాయ్ ఇన్‌చార్జ్ పల్లె బాలరాజు గౌడ్ మానవత్వాన్ని చాటుకున్నారు....
LATEST NEWS   Jun 03,2026 12:17 am
ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం
కృష్ణ మండల పరిధిలోని ఖాన్‌దొడ్డి గ్రామంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను మాజీ ఉపసర్పంచ్ సంగోల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 03,2026 12:17 am
ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం
కృష్ణ మండల పరిధిలోని ఖాన్‌దొడ్డి గ్రామంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను మాజీ ఉపసర్పంచ్ సంగోల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 03,2026 12:16 am
మండల ప్రజాపరిషత్‌లో ఆవిర్భావ వేడుకలు
మెట్‌పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రాధాన్యతను...
LATEST NEWS   Jun 03,2026 12:16 am
మండల ప్రజాపరిషత్‌లో ఆవిర్భావ వేడుకలు
మెట్‌పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రాధాన్యతను...
⚠️ You are not allowed to copy content or view source