Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LATEST NEWS   Jun 24,2026 10:38 pm
డ్రగ్స్, సైబర్ నేరాలపై ఎస్సై అవగాహన
కథలాపూర్‌లోని కలాదర హైస్కూల్‌లో స్థానిక ఎస్సై రవికిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,...
LATEST NEWS   Jun 24,2026 10:38 pm
డ్రగ్స్, సైబర్ నేరాలపై ఎస్సై అవగాహన
కథలాపూర్‌లోని కలాదర హైస్కూల్‌లో స్థానిక ఎస్సై రవికిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,...
LATEST NEWS   Jun 24,2026 10:36 pm
దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం...
LATEST NEWS   Jun 24,2026 10:36 pm
దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం...
LATEST NEWS   Jun 24,2026 02:44 pm
కార్మికులకు బీమా పాలసీలు అందజేత
ఖానాపూర్ పట్టణంలోని దేవునిగూడ గ్రామానికి చెందిన 180 మంది కార్మికులకు కార్మిక బీమా పాలసీలను జిల్లా కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోమ్ ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్...
LATEST NEWS   Jun 24,2026 02:44 pm
కార్మికులకు బీమా పాలసీలు అందజేత
ఖానాపూర్ పట్టణంలోని దేవునిగూడ గ్రామానికి చెందిన 180 మంది కార్మికులకు కార్మిక బీమా పాలసీలను జిల్లా కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోమ్ ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్...
⚠️ You are not allowed to copy content or view source