Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LIFE STYLE   Mar 04,2026 11:21 pm
లంబోర్గినిలా మారిన‌ మారుతీ 800
మారుతీ 800ని స్పోర్ట్స్‌ కారులా మార్చాడు జంషెడ్‌పుర్‌(ఝార్ఖండ్‌)కు చెందిన మెకానిక్‌ MD ఆరిఫ్‌. క‌ష్టపడి అచ్చం Lamborgini aventador లాంటి కారును రూపొందించాడు. పాత మారుతీ 800పై...
LIFE STYLE   Mar 04,2026 11:21 pm
లంబోర్గినిలా మారిన‌ మారుతీ 800
మారుతీ 800ని స్పోర్ట్స్‌ కారులా మార్చాడు జంషెడ్‌పుర్‌(ఝార్ఖండ్‌)కు చెందిన మెకానిక్‌ MD ఆరిఫ్‌. క‌ష్టపడి అచ్చం Lamborgini aventador లాంటి కారును రూపొందించాడు. పాత మారుతీ 800పై...
LATEST NEWS   Mar 04,2026 11:07 pm
టీ కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
హైదరాబాద్‌: తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులు వేం నరేందర్‌రెడ్డి, అభిషేక్‌ మను సింఘ్వి పేర్లను ఖరారు చేశారు. గురువారం వీరు నామినేషన్లు దాఖలు చేస్తారు. మాజీ...
LATEST NEWS   Mar 04,2026 11:07 pm
టీ కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
హైదరాబాద్‌: తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులు వేం నరేందర్‌రెడ్డి, అభిషేక్‌ మను సింఘ్వి పేర్లను ఖరారు చేశారు. గురువారం వీరు నామినేషన్లు దాఖలు చేస్తారు. మాజీ...
LATEST NEWS   Mar 04,2026 10:12 pm
హర్దీప్ సింగ్ ను సస్పెండ్ చేయాలి
ఖానాపూర్: నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుర్గాభవాని, హర్దీప్ సింగ్, ఎఫ్-స్టీన్ కు గల సంబంధం ఏమిటని మోడీని సూటిగా ప్రశ్నించారు. మహిళలను కిడ్నాప్ చేసి...
LATEST NEWS   Mar 04,2026 10:12 pm
హర్దీప్ సింగ్ ను సస్పెండ్ చేయాలి
ఖానాపూర్: నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుర్గాభవాని, హర్దీప్ సింగ్, ఎఫ్-స్టీన్ కు గల సంబంధం ఏమిటని మోడీని సూటిగా ప్రశ్నించారు. మహిళలను కిడ్నాప్ చేసి...
⚠️ You are not allowed to copy content or view source