Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LATEST NEWS   Jul 03,2026 09:51 pm
మ‌ళ్ళీ దూసుకుపోతున్న బంగారం!
ఇటీవ‌ల వ‌రుస‌గా త‌గ్గుతున్న‌ బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,700 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల...
LATEST NEWS   Jul 03,2026 09:51 pm
మ‌ళ్ళీ దూసుకుపోతున్న బంగారం!
ఇటీవ‌ల వ‌రుస‌గా త‌గ్గుతున్న‌ బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,700 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల...
LATEST NEWS   Jul 03,2026 09:43 pm
కేటీఆర్ 50వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా 50 మంది విద్యార్థినుల చదువు బాధ్యత
HYD:మాజీ మంత్రి కేటీఆర్ తన 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ ఏడాది నుంచి 50 మంది పేద విద్యార్థినుల చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు...
LATEST NEWS   Jul 03,2026 09:43 pm
కేటీఆర్ 50వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా 50 మంది విద్యార్థినుల చదువు బాధ్యత
HYD:మాజీ మంత్రి కేటీఆర్ తన 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ ఏడాది నుంచి 50 మంది పేద విద్యార్థినుల చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు...
LATEST NEWS   Jul 03,2026 09:37 pm
కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు
పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం కేశవపురం వద్ద కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో పురస్కరించుకొని కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పూలమాలతో...
LATEST NEWS   Jul 03,2026 09:37 pm
కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు
పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం కేశవపురం వద్ద కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో పురస్కరించుకొని కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పూలమాలతో...
⚠️ You are not allowed to copy content or view source