Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LATEST NEWS   Feb 28,2026 10:57 pm
మీ ఇంటికి వస్తా: రేణుదేశాయ్ ఆగ్రహం
సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సినీ నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి ద్వేషపూరిత కామెంట్లు చేస్తున్న గుర్తించి,...
LATEST NEWS   Feb 28,2026 10:57 pm
మీ ఇంటికి వస్తా: రేణుదేశాయ్ ఆగ్రహం
సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సినీ నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి ద్వేషపూరిత కామెంట్లు చేస్తున్న గుర్తించి,...
LATEST NEWS   Feb 28,2026 10:53 pm
పాక్ ఇంటికి.. న్యూజిలాండ్‌ సెమీస్‌కి
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ సెమీఫైనల్ నిస్క్రమించింది. గ్రూప్-2 నుంచి రెండో సెమీస్‌ బెర్తును న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు సెమీస్‌కు అర్హత...
LATEST NEWS   Feb 28,2026 10:53 pm
పాక్ ఇంటికి.. న్యూజిలాండ్‌ సెమీస్‌కి
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ సెమీఫైనల్ నిస్క్రమించింది. గ్రూప్-2 నుంచి రెండో సెమీస్‌ బెర్తును న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు సెమీస్‌కు అర్హత...
LATEST NEWS   Feb 28,2026 06:36 pm
21 మంది స‌జీవ ద‌హ‌నం సామర్లకోటలో బాణసంచా పేలుడు
కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు...
LATEST NEWS   Feb 28,2026 06:36 pm
21 మంది స‌జీవ ద‌హ‌నం సామర్లకోటలో బాణసంచా పేలుడు
కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు...
⚠️ You are not allowed to copy content or view source