Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LATEST NEWS   Jun 06,2026 02:57 pm
తెలంగాణలో వేసవి సెలవుల పొడిగింపు
తెలంగాణలో ఏప్రిల్‌ 24 నుంచి ప్రారంభమైన స్కూల్ సెలవులు.. జూన్‌ 12న పునః ప్రారంభం కానున్నాయి. ఐతే ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో సెలవుల...
LATEST NEWS   Jun 06,2026 02:57 pm
తెలంగాణలో వేసవి సెలవుల పొడిగింపు
తెలంగాణలో ఏప్రిల్‌ 24 నుంచి ప్రారంభమైన స్కూల్ సెలవులు.. జూన్‌ 12న పునః ప్రారంభం కానున్నాయి. ఐతే ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో సెలవుల...
SPORTS   Jun 06,2026 02:43 pm
వైస్ కెప్టెన్‌గా తెలుగోడు.. వైభవ్ ఎంట్రీ
బీసీసీఐ ఎంపిక కమిటీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం టీ20 జట్టును ప్రకటించింది. ఈ టూర్ లో ముందుగా ఐర్లాండ్‌తో 2 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడిన...
SPORTS   Jun 06,2026 02:43 pm
వైస్ కెప్టెన్‌గా తెలుగోడు.. వైభవ్ ఎంట్రీ
బీసీసీఐ ఎంపిక కమిటీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం టీ20 జట్టును ప్రకటించింది. ఈ టూర్ లో ముందుగా ఐర్లాండ్‌తో 2 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడిన...
LATEST NEWS   Jun 05,2026 10:07 pm
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి
మెట్‌పల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెట్‌పల్లి కోర్టు ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జూ. సివిల్ జడ్జి వినుకొండ మాధవి మాట్లాడుతూ, గాలి, నీరు,...
LATEST NEWS   Jun 05,2026 10:07 pm
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి
మెట్‌పల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెట్‌పల్లి కోర్టు ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జూ. సివిల్ జడ్జి వినుకొండ మాధవి మాట్లాడుతూ, గాలి, నీరు,...
⚠️ You are not allowed to copy content or view source