Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LIFE STYLE   Aug 22,2026 02:00 pm
AI రోబోలతో చైనీయుల సరసాలు
మనిషికి మనిషి తోడు.. ఇదీ సృష్టి ధర్మం. కానీ, కృత్రిమ మేధ‌ రాజ్యమేలుతున్న ఈ కాలంలో మనుషులకు బదులు టెక్నాలజీతో ప్రేమలో పడుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా.....
LIFE STYLE   Aug 22,2026 02:00 pm
AI రోబోలతో చైనీయుల సరసాలు
మనిషికి మనిషి తోడు.. ఇదీ సృష్టి ధర్మం. కానీ, కృత్రిమ మేధ‌ రాజ్యమేలుతున్న ఈ కాలంలో మనుషులకు బదులు టెక్నాలజీతో ప్రేమలో పడుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా.....
LATEST NEWS   Aug 22,2026 09:54 am
తొలి రోజు 'ఇరుముడి' కలెక్షన్స్ సునామీ
రవితేజ మూవీ 'ఇరుముడి' నిన్న థియేటర్లలో విడుదలై భారత్ వ్యాప్తంగా ఫ‌స్ట్ డే ₹ 14.80 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,673...
LATEST NEWS   Aug 22,2026 09:54 am
తొలి రోజు 'ఇరుముడి' కలెక్షన్స్ సునామీ
రవితేజ మూవీ 'ఇరుముడి' నిన్న థియేటర్లలో విడుదలై భారత్ వ్యాప్తంగా ఫ‌స్ట్ డే ₹ 14.80 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,673...
LATEST NEWS   Aug 22,2026 09:43 am
సన్నబియ్యం.. కిలో రూ.50కే!
AP: కూటమి ప్రభుత్వం రేషన్‌ కార్డు లేకపోయినా సన్న బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఆధార్‌ కార్డు చూపించి ప్రత్యేక కౌంటర్లలో బియ్యం పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా...
LATEST NEWS   Aug 22,2026 09:43 am
సన్నబియ్యం.. కిలో రూ.50కే!
AP: కూటమి ప్రభుత్వం రేషన్‌ కార్డు లేకపోయినా సన్న బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఆధార్‌ కార్డు చూపించి ప్రత్యేక కౌంటర్లలో బియ్యం పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా...
⚠️ You are not allowed to copy content or view source