Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LATEST NEWS   Jul 23,2026 10:32 am
కసిరే పురుషోత్తంకు ఘ‌నంగా సన్మానం
నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూవ్‌మెంట్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కసిరే పురుషోత్తం ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ పట్టణంలోని సిరి బకెట్ హాల్‌లో ఆయనకు సన్మాన...
LATEST NEWS   Jul 23,2026 10:32 am
కసిరే పురుషోత్తంకు ఘ‌నంగా సన్మానం
నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూవ్‌మెంట్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కసిరే పురుషోత్తం ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ పట్టణంలోని సిరి బకెట్ హాల్‌లో ఆయనకు సన్మాన...
LATEST NEWS   Jul 22,2026 09:36 pm
తెలంగాణలో 2 రోజులు విస్తారంగా వర్షాలు
నైరుతి రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా భారీ...
LATEST NEWS   Jul 22,2026 09:36 pm
తెలంగాణలో 2 రోజులు విస్తారంగా వర్షాలు
నైరుతి రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా భారీ...
LATEST NEWS   Jul 22,2026 02:54 pm
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి రండి
ఏపీ సీఎం చంద్రబాబు డిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌ హౌస్‌లో ప్రధానితో ఆయన సమావేశమయ్యారు. ఆగస్ట్‌...
LATEST NEWS   Jul 22,2026 02:54 pm
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి రండి
ఏపీ సీఎం చంద్రబాబు డిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌ హౌస్‌లో ప్రధానితో ఆయన సమావేశమయ్యారు. ఆగస్ట్‌...
⚠️ You are not allowed to copy content or view source