Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LATEST NEWS   Mar 01,2026 11:32 am
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్
మెట్ పల్లి పట్టణంలోని 14వ వార్డులో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి వార్డు కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్ అండగా నిలిచారు. శ్రీనివాస్ అనారోగ్యంతో చనిపోవడంతో ఆర్థిక...
LATEST NEWS   Mar 01,2026 11:32 am
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్
మెట్ పల్లి పట్టణంలోని 14వ వార్డులో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి వార్డు కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్ అండగా నిలిచారు. శ్రీనివాస్ అనారోగ్యంతో చనిపోవడంతో ఆర్థిక...
LATEST NEWS   Mar 01,2026 11:28 am
వేంపేట్: సీసీ కెమెరాల ఏర్పాటు
​వేంపేట్ గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గ్రామ పంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల దొంగల భయం పెరగడంతో...
LATEST NEWS   Mar 01,2026 11:28 am
వేంపేట్: సీసీ కెమెరాల ఏర్పాటు
​వేంపేట్ గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గ్రామ పంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల దొంగల భయం పెరగడంతో...
LATEST NEWS   Mar 01,2026 11:26 am
మర్చి 1 నుంచి కొత్త రూల్స్
LATEST NEWS   Mar 01,2026 11:26 am
మర్చి 1 నుంచి కొత్త రూల్స్
⚠️ You are not allowed to copy content or view source