Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LATEST NEWS   Jun 05,2026 10:07 pm
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి
మెట్‌పల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెట్‌పల్లి కోర్టు ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జూ. సివిల్ జడ్జి వినుకొండ మాధవి మాట్లాడుతూ, గాలి, నీరు,...
LATEST NEWS   Jun 05,2026 10:07 pm
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి
మెట్‌పల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెట్‌పల్లి కోర్టు ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జూ. సివిల్ జడ్జి వినుకొండ మాధవి మాట్లాడుతూ, గాలి, నీరు,...
ENTERTAINMENT   Jun 05,2026 10:05 pm
నచ్చిన చోటే 400 గజాల ఇళ్లు!
తెలంగాణలో పేదలు, అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2026-27లో 3.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పేదలు ప్రస్తుతం నివసిస్తున్న...
ENTERTAINMENT   Jun 05,2026 10:05 pm
నచ్చిన చోటే 400 గజాల ఇళ్లు!
తెలంగాణలో పేదలు, అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2026-27లో 3.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పేదలు ప్రస్తుతం నివసిస్తున్న...
LATEST NEWS   Jun 05,2026 12:56 pm
మళ్ళీ తగ్గిన పసిడి ధరలు
వరుసగా 3వ రోజు కూడా బంగారం ధర తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,730కు పడిపోయింది. నిన్నటి ముగింపుతో...
LATEST NEWS   Jun 05,2026 12:56 pm
మళ్ళీ తగ్గిన పసిడి ధరలు
వరుసగా 3వ రోజు కూడా బంగారం ధర తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,730కు పడిపోయింది. నిన్నటి ముగింపుతో...
⚠️ You are not allowed to copy content or view source