Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LATEST NEWS   Apr 22,2026 11:12 am
నిర్మాత, విశ్లేషకులు చిట్టిబాబు కన్నుమూత
నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిట్టిబాబు తన కెరీర్‌లో 12 సినిమాలకు దర్శకత్వం...
LATEST NEWS   Apr 22,2026 11:12 am
నిర్మాత, విశ్లేషకులు చిట్టిబాబు కన్నుమూత
నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిట్టిబాబు తన కెరీర్‌లో 12 సినిమాలకు దర్శకత్వం...
LATEST NEWS   Apr 22,2026 11:04 am
పోలీసులపై ట్రోల్స్ ఆపాలి
అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలో జరిగిన ఘటనపై సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య స్పందించారు. సుధాకర్ గడ్డి వాములకు నిప్పు పెట్టిన ఘటనలో...
LATEST NEWS   Apr 22,2026 11:04 am
పోలీసులపై ట్రోల్స్ ఆపాలి
అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలో జరిగిన ఘటనపై సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య స్పందించారు. సుధాకర్ గడ్డి వాములకు నిప్పు పెట్టిన ఘటనలో...
LATEST NEWS   Apr 22,2026 11:02 am
సమ్మె విరమించండి: మంత్రి పొన్నం
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపివేశారు కార్మికులు. ప్రజా శ్రేయస్సు దృష్ట్య సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్...
LATEST NEWS   Apr 22,2026 11:02 am
సమ్మె విరమించండి: మంత్రి పొన్నం
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపివేశారు కార్మికులు. ప్రజా శ్రేయస్సు దృష్ట్య సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్...
⚠️ You are not allowed to copy content or view source