Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LATEST NEWS   Mar 10,2026 11:56 am
జీతం తీసుకోని ఇద్ద‌రు ఎంపీలు!
ఇద్దరు ఎంపీలు జీతాన్ని వదులుకుని ఆదర్శంగా నిలిచారు. కురుక్షేత్ర (హర్యానా) BJP ఎంపీ నవీన్ జిందాల్, మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్. నవీన్ జిందాల్ జీతం...
LATEST NEWS   Mar 10,2026 11:56 am
జీతం తీసుకోని ఇద్ద‌రు ఎంపీలు!
ఇద్దరు ఎంపీలు జీతాన్ని వదులుకుని ఆదర్శంగా నిలిచారు. కురుక్షేత్ర (హర్యానా) BJP ఎంపీ నవీన్ జిందాల్, మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్. నవీన్ జిందాల్ జీతం...
LATEST NEWS   Mar 10,2026 11:37 am
రూ.10వేలు పెరిగిన కిలో వెండి ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 700 పెరిగి రూ.1,62,380కు చేరుకుంది. 22...
LATEST NEWS   Mar 10,2026 11:37 am
రూ.10వేలు పెరిగిన కిలో వెండి ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 700 పెరిగి రూ.1,62,380కు చేరుకుంది. 22...
LATEST NEWS   Mar 10,2026 11:02 am
దేశంలో మొద‌లైన గ్యాస్ కొర‌త ప్ర‌భావం!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత వంటగ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్రం భరోసా ఇచ్చినా ప‌లు రాష్ట్రాల్లో LPG కొరత కనిపిస్తోంది. గ్యాస్ కోసం భారత్ ప్రధానంగా గల్ఫ్...
LATEST NEWS   Mar 10,2026 11:02 am
దేశంలో మొద‌లైన గ్యాస్ కొర‌త ప్ర‌భావం!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత వంటగ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్రం భరోసా ఇచ్చినా ప‌లు రాష్ట్రాల్లో LPG కొరత కనిపిస్తోంది. గ్యాస్ కోసం భారత్ ప్రధానంగా గల్ఫ్...
⚠️ You are not allowed to copy content or view source