Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LATEST NEWS   Jun 09,2026 01:07 pm
గుడ్ల నుంచి 50 మొసలి పిల్ల‌లు!
సంగారెడ్డి D సదాశివపేట M మిల్గిరిపేట చెరువు సమీపంలో ఓ రైతు పొలంలో సుమారు 50 మొసలి గుడ్లు కనిపించాయి. వాటిలో కొన్ని గుడ్ల నుంచి మొసలి...
LATEST NEWS   Jun 09,2026 01:07 pm
గుడ్ల నుంచి 50 మొసలి పిల్ల‌లు!
సంగారెడ్డి D సదాశివపేట M మిల్గిరిపేట చెరువు సమీపంలో ఓ రైతు పొలంలో సుమారు 50 మొసలి గుడ్లు కనిపించాయి. వాటిలో కొన్ని గుడ్ల నుంచి మొసలి...
LATEST NEWS   Jun 09,2026 01:00 pm
త‌వ్విన‌కొద్ది దొర‌కుతున్న అక్ర‌మాస్తులు
హైదరాబాద్లో R&B ఈఎన్సి మోహన్ నాయక్ ఇంటితో పాటు 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం నుంచి మోహన్ నాయక్ ఇంట్లో ఆదాయానికి మించిన...
LATEST NEWS   Jun 09,2026 01:00 pm
త‌వ్విన‌కొద్ది దొర‌కుతున్న అక్ర‌మాస్తులు
హైదరాబాద్లో R&B ఈఎన్సి మోహన్ నాయక్ ఇంటితో పాటు 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం నుంచి మోహన్ నాయక్ ఇంట్లో ఆదాయానికి మించిన...
LATEST NEWS   Jun 08,2026 11:22 pm
ప్రధాని మోదీ తీవ్ర విచారం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పీఎం...
LATEST NEWS   Jun 08,2026 11:22 pm
ప్రధాని మోదీ తీవ్ర విచారం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పీఎం...
⚠️ You are not allowed to copy content or view source