Logo
Download our app
ధూప దీప నైవేద్యం అర్చకుడు ఎక్కడ
NEWS   May 10,2025 11:45 am
ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయం ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదంటున్నారు.

Top News


LATEST NEWS   Aug 21,2026 09:29 pm
రత్నగిరిపల్లిలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ ఎన్నిక
కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి గ్రామ కాంగ్రెస్‌ కమిటీని మాచారెడ్డి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎన్నుకున్నారు. గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గొల్లపల్లి గంగ నరసింహులు,...
LATEST NEWS   Aug 21,2026 09:29 pm
రత్నగిరిపల్లిలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ ఎన్నిక
కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి గ్రామ కాంగ్రెస్‌ కమిటీని మాచారెడ్డి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎన్నుకున్నారు. గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గొల్లపల్లి గంగ నరసింహులు,...
LATEST NEWS   Aug 21,2026 09:27 pm
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో ఈనెల 22న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా...
LATEST NEWS   Aug 21,2026 09:27 pm
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో ఈనెల 22న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా...
LATEST NEWS   Aug 21,2026 09:27 pm
SIR ప్రక్రియపై చర్చించిన EC కార్యదర్శి
భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి వరంగల్, ములుగు జిల్లాలో పర్యటించారు.ఈ సందర్భంగా హనుమకొండలోని హరిత కాకతీయకు భారత ఎన్నికల సంఘం...
LATEST NEWS   Aug 21,2026 09:27 pm
SIR ప్రక్రియపై చర్చించిన EC కార్యదర్శి
భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి వరంగల్, ములుగు జిల్లాలో పర్యటించారు.ఈ సందర్భంగా హనుమకొండలోని హరిత కాకతీయకు భారత ఎన్నికల సంఘం...
⚠️ You are not allowed to copy content or view source