Logo
Download our app
పాకిస్థాన్ సంచలన ప్రకటన
NEWS   May 10,2025 08:21 am
భారత్ పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ఈ విష‌యాన్ని ఆ దేశ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ వెల్ల‌డించారు. భారత్ పై దాడికి 'ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్' అని పేరు పెట్టినట్లు తెలిపారు. దీంతో దాడులను ఆ దేశం మరింత తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది.

Top News


LATEST NEWS   Dec 06,2025 07:43 pm
పాఠశాలలో ఘనంగా ఎల్లో డే వేడుకలు
ఇదిగో 100 పదాల లోపు, శుభ్రంగా, వార్తా శైలిలో రాసిన వార్త: --- కథలాపూర్‌లోని కళాధర హైస్కూల్‌లో యెల్లో డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎల్లో డ్రెస్సులు ధరిచి,...
LATEST NEWS   Dec 06,2025 07:43 pm
పాఠశాలలో ఘనంగా ఎల్లో డే వేడుకలు
ఇదిగో 100 పదాల లోపు, శుభ్రంగా, వార్తా శైలిలో రాసిన వార్త: --- కథలాపూర్‌లోని కళాధర హైస్కూల్‌లో యెల్లో డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎల్లో డ్రెస్సులు ధరిచి,...
LATEST NEWS   Dec 06,2025 07:37 pm
జగన్‌కు దేవుడంటే లెక్కలేదు: చంద్రబాబు
AP: వైసీపీ పాలనలోనే నేరస్థులు తయారయ్యారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రౌడీ షీటర్లు, లేడీ డాన్ల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ జగన్‌కు...
LATEST NEWS   Dec 06,2025 07:37 pm
జగన్‌కు దేవుడంటే లెక్కలేదు: చంద్రబాబు
AP: వైసీపీ పాలనలోనే నేరస్థులు తయారయ్యారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రౌడీ షీటర్లు, లేడీ డాన్ల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ జగన్‌కు...
NRI   Dec 06,2025 01:38 pm
హైదరాబాద్‌లో ATA సాహిత్య సదస్సు
HYD: సురవరంప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ లో డిసెంబర్ 14న ATA అంతర్జాతీయ సాహిత్య సదస్సు జరగనుంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా సాహిత్య సమాలోచనతో...
NRI   Dec 06,2025 01:38 pm
హైదరాబాద్‌లో ATA సాహిత్య సదస్సు
HYD: సురవరంప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ లో డిసెంబర్ 14న ATA అంతర్జాతీయ సాహిత్య సదస్సు జరగనుంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా సాహిత్య సమాలోచనతో...
⚠️ You are not allowed to copy content or view source