Logo
Download our app
పాకిస్తాన్ కు ట‌ర్కీ 400 డ్రోన్లు
NEWS   May 10,2025 07:25 am
భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు ట‌ర్కీ ఇచ్చింద‌ని ఆరోపించారు ఇండియ‌న్ క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి. నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి జరిగింద‌న్నారు. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులో తేలింద‌న్నారు. ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్, నాన్ కైనెటిక్స్ సాధనాలతో ఈ డ్రోన్లను నాశనం చేశామ‌న్నారు. అలాగే పాకిస్తాన్ మిస్సైల్ దాడి కూడా చేసిందన్నారు. దాన్ని గుర్తించి నాశనం చేశామ‌న్నారు.

Top News


LATEST NEWS   Jun 15,2025 04:13 pm
ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు లేఖ
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకించినందుకు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. తెలంగాణకు...
LATEST NEWS   Jun 15,2025 04:13 pm
ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు లేఖ
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకించినందుకు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. తెలంగాణకు...
LATEST NEWS   Jun 15,2025 02:32 pm
న‌న్ను క‌లిసేందుకు ఎవ‌రూ రావ‌ద్దు
ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి య‌శోద ఆస్ప‌త్రిలో కోలుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ద‌య‌చేసి ఎవ‌రూ త‌న‌ను క‌లిసేందుకు రావ‌ద్ద‌ని కోరారు. మీ...
LATEST NEWS   Jun 15,2025 02:32 pm
న‌న్ను క‌లిసేందుకు ఎవ‌రూ రావ‌ద్దు
ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి య‌శోద ఆస్ప‌త్రిలో కోలుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ద‌య‌చేసి ఎవ‌రూ త‌న‌ను క‌లిసేందుకు రావ‌ద్ద‌ని కోరారు. మీ...
LATEST NEWS   Jun 15,2025 02:27 pm
11 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 27 ఏళ్ల యువకుడు.కిరాణా దుకాణానికి వెళ్తున్న బాలికను వెంబడించి, బైకుపై...
LATEST NEWS   Jun 15,2025 02:27 pm
11 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 27 ఏళ్ల యువకుడు.కిరాణా దుకాణానికి వెళ్తున్న బాలికను వెంబడించి, బైకుపై...
⚠️ You are not allowed to copy content or view source