Logo
Download our app
పాకిస్తాన్ కు ట‌ర్కీ 400 డ్రోన్లు
NEWS   May 10,2025 07:25 am
భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు ట‌ర్కీ ఇచ్చింద‌ని ఆరోపించారు ఇండియ‌న్ క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి. నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి జరిగింద‌న్నారు. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులో తేలింద‌న్నారు. ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్, నాన్ కైనెటిక్స్ సాధనాలతో ఈ డ్రోన్లను నాశనం చేశామ‌న్నారు. అలాగే పాకిస్తాన్ మిస్సైల్ దాడి కూడా చేసిందన్నారు. దాన్ని గుర్తించి నాశనం చేశామ‌న్నారు.

Top News


LATEST NEWS   Dec 06,2025 07:43 pm
పాఠశాలలో ఘనంగా ఎల్లో డే వేడుకలు
ఇదిగో 100 పదాల లోపు, శుభ్రంగా, వార్తా శైలిలో రాసిన వార్త: --- కథలాపూర్‌లోని కళాధర హైస్కూల్‌లో యెల్లో డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎల్లో డ్రెస్సులు ధరిచి,...
LATEST NEWS   Dec 06,2025 07:43 pm
పాఠశాలలో ఘనంగా ఎల్లో డే వేడుకలు
ఇదిగో 100 పదాల లోపు, శుభ్రంగా, వార్తా శైలిలో రాసిన వార్త: --- కథలాపూర్‌లోని కళాధర హైస్కూల్‌లో యెల్లో డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎల్లో డ్రెస్సులు ధరిచి,...
LATEST NEWS   Dec 06,2025 07:37 pm
జగన్‌కు దేవుడంటే లెక్కలేదు: చంద్రబాబు
AP: వైసీపీ పాలనలోనే నేరస్థులు తయారయ్యారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రౌడీ షీటర్లు, లేడీ డాన్ల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ జగన్‌కు...
LATEST NEWS   Dec 06,2025 07:37 pm
జగన్‌కు దేవుడంటే లెక్కలేదు: చంద్రబాబు
AP: వైసీపీ పాలనలోనే నేరస్థులు తయారయ్యారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రౌడీ షీటర్లు, లేడీ డాన్ల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ జగన్‌కు...
NRI   Dec 06,2025 01:38 pm
హైదరాబాద్‌లో ATA సాహిత్య సదస్సు
HYD: సురవరంప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ లో డిసెంబర్ 14న ATA అంతర్జాతీయ సాహిత్య సదస్సు జరగనుంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా సాహిత్య సమాలోచనతో...
NRI   Dec 06,2025 01:38 pm
హైదరాబాద్‌లో ATA సాహిత్య సదస్సు
HYD: సురవరంప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ లో డిసెంబర్ 14న ATA అంతర్జాతీయ సాహిత్య సదస్సు జరగనుంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా సాహిత్య సమాలోచనతో...
⚠️ You are not allowed to copy content or view source