Logo
Download our app
పాకిస్తాన్ కు ట‌ర్కీ 400 డ్రోన్లు
NEWS   May 10,2025 07:25 am
భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు ట‌ర్కీ ఇచ్చింద‌ని ఆరోపించారు ఇండియ‌న్ క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి. నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి జరిగింద‌న్నారు. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులో తేలింద‌న్నారు. ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్, నాన్ కైనెటిక్స్ సాధనాలతో ఈ డ్రోన్లను నాశనం చేశామ‌న్నారు. అలాగే పాకిస్తాన్ మిస్సైల్ దాడి కూడా చేసిందన్నారు. దాన్ని గుర్తించి నాశనం చేశామ‌న్నారు.

Top News


SPORTS   Jul 02,2025 01:23 am
చానస్య గౌడ్‌కు మంత్రి అభినందనలు ఐస్‌ స్కేటింగ్‌లో రెండు పతకాలు
జాతీయ జూనియ‌ర్ ఐస్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఎర్రంకి చానస్య గౌడ్ (తెలంగాణ) 2 పతకాలు (రజతం, కాంస్యం) సాధించింది. డెహ్రాడూన్‌లో అండర్‌-9 బాలికల విభాగంలో చానస్య...
SPORTS   Jul 02,2025 01:23 am
చానస్య గౌడ్‌కు మంత్రి అభినందనలు ఐస్‌ స్కేటింగ్‌లో రెండు పతకాలు
జాతీయ జూనియ‌ర్ ఐస్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఎర్రంకి చానస్య గౌడ్ (తెలంగాణ) 2 పతకాలు (రజతం, కాంస్యం) సాధించింది. డెహ్రాడూన్‌లో అండర్‌-9 బాలికల విభాగంలో చానస్య...
LATEST NEWS   Jul 02,2025 12:28 am
ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభోత్సవం
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభంలో పాల్గొన్న చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గూనురు...
LATEST NEWS   Jul 02,2025 12:28 am
ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభోత్సవం
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభంలో పాల్గొన్న చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గూనురు...
LIFE STYLE   Jul 02,2025 12:26 am
బాలల రక్షణ చట్టం
LIFE STYLE   Jul 02,2025 12:26 am
బాలల రక్షణ చట్టం
⚠️ You are not allowed to copy content or view source