Logo
Download our app
పాకిస్తాన్ కు ట‌ర్కీ 400 డ్రోన్లు
NEWS   May 10,2025 07:25 am
భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు ట‌ర్కీ ఇచ్చింద‌ని ఆరోపించారు ఇండియ‌న్ క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి. నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి జరిగింద‌న్నారు. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులో తేలింద‌న్నారు. ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్, నాన్ కైనెటిక్స్ సాధనాలతో ఈ డ్రోన్లను నాశనం చేశామ‌న్నారు. అలాగే పాకిస్తాన్ మిస్సైల్ దాడి కూడా చేసిందన్నారు. దాన్ని గుర్తించి నాశనం చేశామ‌న్నారు.

Top News


LATEST NEWS   May 16,2025 10:08 am
భ‌క్తుల మ‌నోభావాల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యం
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుమ‌ల భద్రత‌పై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. డీఐజీ మాట్లాడుత ఇటీవల పహల్గాం ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో...
LATEST NEWS   May 16,2025 10:08 am
భ‌క్తుల మ‌నోభావాల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యం
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుమ‌ల భద్రత‌పై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. డీఐజీ మాట్లాడుత ఇటీవల పహల్గాం ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో...
LATEST NEWS   May 16,2025 09:57 am
టిటిడికి రూ.1.40 కోట్ల ఎన్నారై భ‌క్తుడి విరాళం
అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు ఆనంద్ మోహన్ భాగవతుల టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు. తిరుమలలోని టిటిడి ఛైర్మన్ క్యాంప్...
LATEST NEWS   May 16,2025 09:57 am
టిటిడికి రూ.1.40 కోట్ల ఎన్నారై భ‌క్తుడి విరాళం
అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు ఆనంద్ మోహన్ భాగవతుల టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు. తిరుమలలోని టిటిడి ఛైర్మన్ క్యాంప్...
LATEST NEWS   May 16,2025 09:52 am
రాష్ట్రంలో భారీగా తహసీల్దార్ల బదిలీలు
తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రెవిన్యూ శాఖ‌లో పెద్ద ఎత్తున బ‌దిలీల‌కు తెర తీసింది. ఈ మేర‌కు అధిక సంఖ్య‌లో త‌హ‌సిల్దార్ల‌ను బ‌దిలీ చేసింది. మల్టీ...
LATEST NEWS   May 16,2025 09:52 am
రాష్ట్రంలో భారీగా తహసీల్దార్ల బదిలీలు
తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రెవిన్యూ శాఖ‌లో పెద్ద ఎత్తున బ‌దిలీల‌కు తెర తీసింది. ఈ మేర‌కు అధిక సంఖ్య‌లో త‌హ‌సిల్దార్ల‌ను బ‌దిలీ చేసింది. మల్టీ...
⚠️ You are not allowed to copy content or view source