Logo
Download our app
పాకిస్తాన్ కు ట‌ర్కీ 400 డ్రోన్లు
NEWS   May 10,2025 07:25 am
భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు ట‌ర్కీ ఇచ్చింద‌ని ఆరోపించారు ఇండియ‌న్ క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి. నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి జరిగింద‌న్నారు. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులో తేలింద‌న్నారు. ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్, నాన్ కైనెటిక్స్ సాధనాలతో ఈ డ్రోన్లను నాశనం చేశామ‌న్నారు. అలాగే పాకిస్తాన్ మిస్సైల్ దాడి కూడా చేసిందన్నారు. దాన్ని గుర్తించి నాశనం చేశామ‌న్నారు.

Top News


LATEST NEWS   Jun 01,2025 08:13 pm
పోలీసులకు పోలీస్‌ సేవా పతకాలు
పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించిన పలువురు పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాలను అందుకోనున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్...
LATEST NEWS   Jun 01,2025 08:13 pm
పోలీసులకు పోలీస్‌ సేవా పతకాలు
పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించిన పలువురు పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాలను అందుకోనున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్...
LATEST NEWS   Jun 01,2025 08:12 pm
బీసీలు రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గాలి
బీసీలు రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గాల‌ని పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్. . బీసీ రిజ‌ర్వేష‌న్లు పెంచిన త‌ర్వాత‌నే స్థానిక...
LATEST NEWS   Jun 01,2025 08:12 pm
బీసీలు రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గాలి
బీసీలు రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గాల‌ని పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్. . బీసీ రిజ‌ర్వేష‌న్లు పెంచిన త‌ర్వాత‌నే స్థానిక...
LATEST NEWS   Jun 01,2025 08:00 pm
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మ‌ల్లు ర‌వి
టీపీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ చైర్మ‌న్ గా నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ మ‌ల్లు ర‌వి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆదివారం గాంధీ భ‌వ‌న్ లో చిన్నారెడ్డి నుంచి ఛార్జ్ తీసుకున్నారు....
LATEST NEWS   Jun 01,2025 08:00 pm
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మ‌ల్లు ర‌వి
టీపీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ చైర్మ‌న్ గా నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ మ‌ల్లు ర‌వి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆదివారం గాంధీ భ‌వ‌న్ లో చిన్నారెడ్డి నుంచి ఛార్జ్ తీసుకున్నారు....
⚠️ You are not allowed to copy content or view source