Logo
Download our app
రాజ్ నాథ్ సింగ్ అత్య‌వ‌స‌ర భేటీ
NEWS   May 10,2025 07:17 am
భార‌త్, పాకిస్తాన్ ఉద్రిక్త‌త ప‌రిస్థితుల నేప‌థ్యంలో దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్య‌వ‌స‌ర భేటీ అయ్యారు. మ‌రోసారి త్రివిధ ద‌ళాధిప‌తుల‌తో స‌మావేశం అవుతారు. జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్, సీడీఎస్ అనిల్ చౌహాన్, వింగ్ క‌మాండ‌ర్స్ దాడుల‌కు సంబంధించి వివ‌రాలు వెల్ల‌డించారు.సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. పాక్ దూకుడును అడ్డుకునేందుకు సమాలోచనలు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి స్పందించాలని ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ ఆదేశించారు.

Top News


LATEST NEWS   May 16,2025 01:15 pm
రాష్ట్ర విభ‌జ‌న‌పై లోకేష్ కామెంట్స్
రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి 11 ఏళ్ల‌వుతున్నా ఇంకా ఏపీకి చెందిన నేత‌లు మాత్రం త‌మ తీరు మార్చు కోవ‌డం లేదు. ఏ పార్టీ అయినా తమ‌కు అన్యాయం...
LATEST NEWS   May 16,2025 01:15 pm
రాష్ట్ర విభ‌జ‌న‌పై లోకేష్ కామెంట్స్
రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి 11 ఏళ్ల‌వుతున్నా ఇంకా ఏపీకి చెందిన నేత‌లు మాత్రం త‌మ తీరు మార్చు కోవ‌డం లేదు. ఏ పార్టీ అయినా తమ‌కు అన్యాయం...
LATEST NEWS   May 16,2025 01:11 pm
ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశం కుద‌ర‌దు
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై కేంద్రం ఒప్పుకోలేదు. భారత్ పాక్ ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్...
LATEST NEWS   May 16,2025 01:11 pm
ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశం కుద‌ర‌దు
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై కేంద్రం ఒప్పుకోలేదు. భారత్ పాక్ ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్...
LATEST NEWS   May 16,2025 10:08 am
భ‌క్తుల మ‌నోభావాల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యం
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుమ‌ల భద్రత‌పై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. డీఐజీ మాట్లాడుత ఇటీవల పహల్గాం ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో...
LATEST NEWS   May 16,2025 10:08 am
భ‌క్తుల మ‌నోభావాల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యం
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుమ‌ల భద్రత‌పై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. డీఐజీ మాట్లాడుత ఇటీవల పహల్గాం ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో...
⚠️ You are not allowed to copy content or view source