పాక్ డ్రోన్ల దాడికి భారత్ కౌంటర్ ఎటాక్
NEWS May 10,2025 06:56 am
పాకిస్థాన్ ఆర్మీ బేస్ క్యాంపులే లక్ష్యంగా భారత్ దాడులు చేపట్టింది. నూర్ ఖాన్, మురీద్, షార్కోట్ క్యాంపులపై దాడులు కొనసాగుతున్నాయి. రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్ లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. భారత్ వైమానిక దాడులను ధ్రువీకరించింది పాక్ ఆర్మీ .