Logo
Download our app
వీర‌ జ‌వాను ముర‌ళీ నాయ‌క్ కు నివాళి
NEWS   May 10,2025 06:37 am
పాకిస్థాన్ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్‌లో ప్రాణాలు కోల్పోయిన ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో వీర సైనికుడు మురళీ నాయక్ చిత్రపటానికి పూల‌మాలలు వేసి వేసి నివాళులర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రులు ప‌య్యావుల కేశ‌వ్, ఎమ్మెల్యేలు , ఉన్నతాధికారులు ఉన్నారు. ప్ర‌భుత్వం నాయ‌క్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

Top News


LATEST NEWS   Jun 15,2025 04:13 pm
ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు లేఖ
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకించినందుకు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. తెలంగాణకు...
LATEST NEWS   Jun 15,2025 04:13 pm
ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు లేఖ
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకించినందుకు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. తెలంగాణకు...
LATEST NEWS   Jun 15,2025 02:32 pm
న‌న్ను క‌లిసేందుకు ఎవ‌రూ రావ‌ద్దు
ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి య‌శోద ఆస్ప‌త్రిలో కోలుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ద‌య‌చేసి ఎవ‌రూ త‌న‌ను క‌లిసేందుకు రావ‌ద్ద‌ని కోరారు. మీ...
LATEST NEWS   Jun 15,2025 02:32 pm
న‌న్ను క‌లిసేందుకు ఎవ‌రూ రావ‌ద్దు
ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి య‌శోద ఆస్ప‌త్రిలో కోలుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ద‌య‌చేసి ఎవ‌రూ త‌న‌ను క‌లిసేందుకు రావ‌ద్ద‌ని కోరారు. మీ...
LATEST NEWS   Jun 15,2025 02:27 pm
11 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 27 ఏళ్ల యువకుడు.కిరాణా దుకాణానికి వెళ్తున్న బాలికను వెంబడించి, బైకుపై...
LATEST NEWS   Jun 15,2025 02:27 pm
11 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 27 ఏళ్ల యువకుడు.కిరాణా దుకాణానికి వెళ్తున్న బాలికను వెంబడించి, బైకుపై...
⚠️ You are not allowed to copy content or view source