భారత్ షాక్ పాకిస్తాన్ పీఎం జంప్
NEWS May 09,2025 08:44 am
భారత్ ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్ విలవిల లాడుతోంది. దాడులు ముమ్మరం చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడి పోయింది. POJK, లాహోర్, కరాచీ, సియాల్ కోట్, ఇస్లామాబాద్ లో పూర్తి షట్ డౌన్ కు పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను ముందు జాగ్రత్తగా బంకర్లలోకి తరలించినట్లు సమాచారం. దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.