Logo
Download our app
దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్దం
NEWS   May 08,2025 07:53 am
దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ చోటు చేసుకుంది. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది ఇండియ‌న్ ఆర్మీ. సరిహద్దు వెంట పాకిస్తాన్ కాల్పుల‌కు తెగ‌బ‌డుతోంది. పూంఛ్‌, కుప్వారా, కర్నాహ్‌లో హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు పిల్ల‌లు స‌హా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ధీటుగా జ‌వాబు ఇస్తోంది దాయాది పాకిస్తాన్ కు.

Top News


LATEST NEWS   Jul 11,2025 11:43 am
టీటీడీలో అన్య‌మ‌త‌స్తులు ఉండొద్దు - బండి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. టీటీడీలో అన్యమ‌త‌స్తులు ఎవ‌రున్నా వెంట‌నే తొల‌గించాల‌ని అన్నారు. ఇత‌రులు ఎవ‌రున్నా ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. పురాత‌న ఆల‌యాల‌ను...
LATEST NEWS   Jul 11,2025 11:43 am
టీటీడీలో అన్య‌మ‌త‌స్తులు ఉండొద్దు - బండి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. టీటీడీలో అన్యమ‌త‌స్తులు ఎవ‌రున్నా వెంట‌నే తొల‌గించాల‌ని అన్నారు. ఇత‌రులు ఎవ‌రున్నా ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. పురాత‌న ఆల‌యాల‌ను...
LATEST NEWS   Jul 11,2025 11:40 am
రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం ఉంది
ఎమ్మెల్సీ కోదండ‌రాం రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న న‌డ‌వ‌డం లేద‌న్నారు. ప్ర‌జాస్వామిక వాతావ‌ర‌ణం ఉంద‌న్నారు. సభలు, ధర్నాలకు ఎలాంటి కట్టడి, ఆంక్షలు లేవన్నారు....
LATEST NEWS   Jul 11,2025 11:40 am
రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం ఉంది
ఎమ్మెల్సీ కోదండ‌రాం రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న న‌డ‌వ‌డం లేద‌న్నారు. ప్ర‌జాస్వామిక వాతావ‌ర‌ణం ఉంద‌న్నారు. సభలు, ధర్నాలకు ఎలాంటి కట్టడి, ఆంక్షలు లేవన్నారు....
LATEST NEWS   Jul 11,2025 11:34 am
భూములు క‌బ్జా అయితే నోరు మెద‌ప‌ని బీజేపీ చీఫ్
భద్రాచలం ఆలయ భూముల కబ్జాపై కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాముడి భూములు కబ్జా అయినా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారని...
LATEST NEWS   Jul 11,2025 11:34 am
భూములు క‌బ్జా అయితే నోరు మెద‌ప‌ని బీజేపీ చీఫ్
భద్రాచలం ఆలయ భూముల కబ్జాపై కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాముడి భూములు కబ్జా అయినా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారని...
⚠️ You are not allowed to copy content or view source