Logo
Download our app
అస‌దుద్దీన్ ఓవైసీ జై హింద్
NEWS   May 08,2025 05:34 am
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్న త‌రుణంలో ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న దాయాది దేశంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. పాకిస్తాన్ ముర్దాబాద్ భార‌త్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు . ఇందుకు సంబంధించిన వీడియోను తానే స్వ‌యంగా షేర్ చేశారు ఎక్స్ వేదిక‌గా. ప్ర‌స్తుతం ఈ వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Top News


LATEST NEWS   May 16,2025 01:18 pm
ఈటల ఫ్రస్టేషన్‌లో ఉన్నారు
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ పార్టీపై, ప్ర‌త్యేకించి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా...
LATEST NEWS   May 16,2025 01:18 pm
ఈటల ఫ్రస్టేషన్‌లో ఉన్నారు
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ పార్టీపై, ప్ర‌త్యేకించి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా...
LATEST NEWS   May 16,2025 01:15 pm
రాష్ట్ర విభ‌జ‌న‌పై లోకేష్ కామెంట్స్
రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి 11 ఏళ్ల‌వుతున్నా ఇంకా ఏపీకి చెందిన నేత‌లు మాత్రం త‌మ తీరు మార్చు కోవ‌డం లేదు. ఏ పార్టీ అయినా తమ‌కు అన్యాయం...
LATEST NEWS   May 16,2025 01:15 pm
రాష్ట్ర విభ‌జ‌న‌పై లోకేష్ కామెంట్స్
రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి 11 ఏళ్ల‌వుతున్నా ఇంకా ఏపీకి చెందిన నేత‌లు మాత్రం త‌మ తీరు మార్చు కోవ‌డం లేదు. ఏ పార్టీ అయినా తమ‌కు అన్యాయం...
LATEST NEWS   May 16,2025 01:11 pm
ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశం కుద‌ర‌దు
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై కేంద్రం ఒప్పుకోలేదు. భారత్ పాక్ ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్...
LATEST NEWS   May 16,2025 01:11 pm
ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశం కుద‌ర‌దు
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై కేంద్రం ఒప్పుకోలేదు. భారత్ పాక్ ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్...
⚠️ You are not allowed to copy content or view source