అసదుద్దీన్ ఓవైసీ జై హింద్
NEWS May 08,2025 05:34 am
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న తరుణంలో ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దాయాది దేశంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాకిస్తాన్ ముర్దాబాద్ భారత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు . ఇందుకు సంబంధించిన వీడియోను తానే స్వయంగా షేర్ చేశారు ఎక్స్ వేదికగా. ప్రస్తుతం ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.