యుద్ద విమానం నడిపిన హిలాల్ అహ్మద్
NEWS May 08,2025 05:28 am
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో కీలక భూమిక పోషించాడు కశ్మీర్ కు చెందిన ముస్లిం. రాఫెల్ యుద్ద విమానాన్ని నడిపిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. చరిత్ర సృష్టించాడు కెప్టెన్ హిలాల్ అహ్మద్. తనను చూసి యావత్ భారతదేశం గర్విస్తోందంటూ పేర్కొంది ఇండియన్ ఆర్మీ. పుట్టుకతో ముస్లిం అయినప్పటికీ దాయాది దేశంపై రాడర్ నడపడం మామూలు విషయం కాదని తెలిపింది.