దొంగ దెబ్బ కొట్టిన పాకిస్థాన్
NEWS May 08,2025 05:13 am
సీజ్ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్తాన్.. జమ్ము కశ్మీర్లోని LoC వెంట ఉన్న గ్రామాలపై పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. పూంఛ్, రాజౌరీ, కుప్వారా బోర్డర్లోని గ్రామాలపై విచక్షణారహితమైన కాల్పులు చేపట్టింది. ఈ కాల్పుల్లో 13 మంది మృతి చెందగా 50 మందికి పైగా ఇండియన్స్ గాయపడ్డారని ఆర్మీ వెల్లడించింది. దీంతో ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.