Logo
Download our app
21 నిమిషాల్లో ఉగ్ర‌స్థావ‌రాలు ధ్వంసం
NEWS   May 07,2025 06:52 am
ఆపరేషన్ సిందూర్ ఆర్మీ ఆపరేషన్ వివరాలను ఇద్దరు మహిళారక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు ఆపరేషన్ సిందూర్ నిర్వ‌హించామ‌న్నారు. కేవలం 25 నిమిషాల్లోనే ఉగ్రస్థావరాలు ధ్వంసం చేసినట్లు ప్రకటించారు.పాక్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడి చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్, POKలో మొత్తం 21 ఉగ్ర స్థావరాలను గుర్తించినట్లు పేర్కొన్నారు కల్నల్ సోఫియా ఖురేషి. పహల్గామ్ మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్ చేపట్టామన్నారు.

Top News


LATEST NEWS   May 16,2025 01:18 pm
ఈటల ఫ్రస్టేషన్‌లో ఉన్నారు
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ పార్టీపై, ప్ర‌త్యేకించి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా...
LATEST NEWS   May 16,2025 01:18 pm
ఈటల ఫ్రస్టేషన్‌లో ఉన్నారు
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ పార్టీపై, ప్ర‌త్యేకించి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా...
LATEST NEWS   May 16,2025 01:15 pm
రాష్ట్ర విభ‌జ‌న‌పై లోకేష్ కామెంట్స్
రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి 11 ఏళ్ల‌వుతున్నా ఇంకా ఏపీకి చెందిన నేత‌లు మాత్రం త‌మ తీరు మార్చు కోవ‌డం లేదు. ఏ పార్టీ అయినా తమ‌కు అన్యాయం...
LATEST NEWS   May 16,2025 01:15 pm
రాష్ట్ర విభ‌జ‌న‌పై లోకేష్ కామెంట్స్
రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి 11 ఏళ్ల‌వుతున్నా ఇంకా ఏపీకి చెందిన నేత‌లు మాత్రం త‌మ తీరు మార్చు కోవ‌డం లేదు. ఏ పార్టీ అయినా తమ‌కు అన్యాయం...
LATEST NEWS   May 16,2025 01:11 pm
ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశం కుద‌ర‌దు
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై కేంద్రం ఒప్పుకోలేదు. భారత్ పాక్ ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్...
LATEST NEWS   May 16,2025 01:11 pm
ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశం కుద‌ర‌దు
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై కేంద్రం ఒప్పుకోలేదు. భారత్ పాక్ ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్...
⚠️ You are not allowed to copy content or view source