Logo
Download our app
21 నిమిషాల్లో ఉగ్ర‌స్థావ‌రాలు ధ్వంసం
NEWS   May 07,2025 06:52 am
ఆపరేషన్ సిందూర్ ఆర్మీ ఆపరేషన్ వివరాలను ఇద్దరు మహిళారక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు ఆపరేషన్ సిందూర్ నిర్వ‌హించామ‌న్నారు. కేవలం 25 నిమిషాల్లోనే ఉగ్రస్థావరాలు ధ్వంసం చేసినట్లు ప్రకటించారు.పాక్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడి చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్, POKలో మొత్తం 21 ఉగ్ర స్థావరాలను గుర్తించినట్లు పేర్కొన్నారు కల్నల్ సోఫియా ఖురేషి. పహల్గామ్ మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్ చేపట్టామన్నారు.

Top News


LATEST NEWS   Jan 17,2026 12:27 am
మద్యం మత్తులో స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి
మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలో నివసించే అర్జున్ (27) అనే వ్యక్తి మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మృతి చెందినట్లు మల్యాల...
LATEST NEWS   Jan 17,2026 12:27 am
మద్యం మత్తులో స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి
మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలో నివసించే అర్జున్ (27) అనే వ్యక్తి మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మృతి చెందినట్లు మల్యాల...
LATEST NEWS   Jan 17,2026 12:25 am
మహా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా
మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా పుణె, నాగ్‌పూర్, సోలాపూర్, నాసిక్ వంటి కీలక నగరాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించి...
LATEST NEWS   Jan 17,2026 12:25 am
మహా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా
మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా పుణె, నాగ్‌పూర్, సోలాపూర్, నాసిక్ వంటి కీలక నగరాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించి...
LATEST NEWS   Jan 16,2026 11:34 pm
ఏకంగా 42 మందిపై అనసూయ కేసు
యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాలో తనపై కొనసాగుతున్న లైంగిక దూషణలు, అశ్లీల వ్యాఖ్యలు, బెదింపులు, వ్యక్తిత్వ హననంపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఈ మేరకు...
LATEST NEWS   Jan 16,2026 11:34 pm
ఏకంగా 42 మందిపై అనసూయ కేసు
యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాలో తనపై కొనసాగుతున్న లైంగిక దూషణలు, అశ్లీల వ్యాఖ్యలు, బెదింపులు, వ్యక్తిత్వ హననంపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఈ మేరకు...
⚠️ You are not allowed to copy content or view source