Logo
Download our app
పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్దం
NEWS   May 07,2025 08:44 am
భార‌త్ ఆప‌రేష‌న్ సింధూర్ ను ప్రారంభించింది ఇవాళ అర్ధ‌రాత్రి నుంచి . భార‌త దేశ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ నేతృత్వంలో ఈ ఆప‌రేష‌న్ కొనసాగుతోంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ ఆప‌రేష‌న్ ను స్వ‌యంగా వార్ రూమ్ నుంచి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. దేశ రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. పాకిస్తాన్ దిగి వ‌చ్చేంత దాకా తాము ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఉగ్ర‌వాదులు ఎక్క‌డ ఉన్నా ప‌ట్టుకుని తీరుతామ‌న్నారు.

Top News


BIG NEWS   Mar 15,2026 06:54 pm
అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీలు ఇవే..
దేశంలో తమిళనాడు (234), పశ్చిమ బెంగాల్‌ (294), కేరళ (140), అస్సాం (126)తో పాటు పుదుచ్చేరి (30)లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర...
BIG NEWS   Mar 15,2026 06:54 pm
అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీలు ఇవే..
దేశంలో తమిళనాడు (234), పశ్చిమ బెంగాల్‌ (294), కేరళ (140), అస్సాం (126)తో పాటు పుదుచ్చేరి (30)లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర...
LATEST NEWS   Mar 15,2026 06:42 pm
విజయ్‌కి డిప్యూటీ సీఎం పోస్టు ఆఫర్‌?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో BJP - TVK పార్టీల మధ్య పొత్తు విషయం హాట్ టాపిక్ అవుతోంది. పొత్తులో TVK అధినేత విజయ్‌కు డిప్యూటీ సీఎం...
LATEST NEWS   Mar 15,2026 06:42 pm
విజయ్‌కి డిప్యూటీ సీఎం పోస్టు ఆఫర్‌?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో BJP - TVK పార్టీల మధ్య పొత్తు విషయం హాట్ టాపిక్ అవుతోంది. పొత్తులో TVK అధినేత విజయ్‌కు డిప్యూటీ సీఎం...
LATEST NEWS   Mar 15,2026 04:04 pm
ఘనంగా మాలజంగాల మహాసభ
మాలజంగం కులధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారానే జారీ చేయాలని తమ డిమాండ్ మేరకు ఎస్సీ ఉపకులాలందరికీ త్వరలో తహసీల్దార్ ద్వారా ధ్రువపత్రాలు ఇవ్వనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్...
LATEST NEWS   Mar 15,2026 04:04 pm
ఘనంగా మాలజంగాల మహాసభ
మాలజంగం కులధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారానే జారీ చేయాలని తమ డిమాండ్ మేరకు ఎస్సీ ఉపకులాలందరికీ త్వరలో తహసీల్దార్ ద్వారా ధ్రువపత్రాలు ఇవ్వనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్...
⚠️ You are not allowed to copy content or view source