Logo
Download our app
పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్దం
NEWS   May 07,2025 08:44 am
భార‌త్ ఆప‌రేష‌న్ సింధూర్ ను ప్రారంభించింది ఇవాళ అర్ధ‌రాత్రి నుంచి . భార‌త దేశ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ నేతృత్వంలో ఈ ఆప‌రేష‌న్ కొనసాగుతోంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ ఆప‌రేష‌న్ ను స్వ‌యంగా వార్ రూమ్ నుంచి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. దేశ రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. పాకిస్తాన్ దిగి వ‌చ్చేంత దాకా తాము ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఉగ్ర‌వాదులు ఎక్క‌డ ఉన్నా ప‌ట్టుకుని తీరుతామ‌న్నారు.

Top News


LIFE STYLE   Jul 11,2026 09:41 pm
రోబోల‌తో లైవ్ స‌ర్జ‌రీ స‌క్సెస్!
వైద్య రంగంలో కొత్త చరిత్ర. అమెరికాలోని UC San Diego పరిశోధకులు, సర్జన్లు \'సర్జీ\' అనే 2 హ్యూమనాయిడ్ రోబోల సాయంతో జీవించి ఉన్న జంతువులకు (పందులకు)...
LIFE STYLE   Jul 11,2026 09:41 pm
రోబోల‌తో లైవ్ స‌ర్జ‌రీ స‌క్సెస్!
వైద్య రంగంలో కొత్త చరిత్ర. అమెరికాలోని UC San Diego పరిశోధకులు, సర్జన్లు \'సర్జీ\' అనే 2 హ్యూమనాయిడ్ రోబోల సాయంతో జీవించి ఉన్న జంతువులకు (పందులకు)...
ENTERTAINMENT   Jul 11,2026 08:51 pm
ప్ర‌ముఖ గాయ‌ని ఎస్.జానకి కన్నుమూత
ప్రముఖ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. గుండెపోటుతో మైసూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్నో పాటలకు త‌న గాత్రంతో ప్రాణం పోసిన ఎస్...
ENTERTAINMENT   Jul 11,2026 08:51 pm
ప్ర‌ముఖ గాయ‌ని ఎస్.జానకి కన్నుమూత
ప్రముఖ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. గుండెపోటుతో మైసూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్నో పాటలకు త‌న గాత్రంతో ప్రాణం పోసిన ఎస్...
LATEST NEWS   Jul 11,2026 03:11 pm
పాఠశాలలో నూతన వంటగది ప్రారంభం
మాసాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగదిని వెల్లుల్ల గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన మధ్యాహ్న భోజన సౌకర్యాలు...
LATEST NEWS   Jul 11,2026 03:11 pm
పాఠశాలలో నూతన వంటగది ప్రారంభం
మాసాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగదిని వెల్లుల్ల గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన మధ్యాహ్న భోజన సౌకర్యాలు...
⚠️ You are not allowed to copy content or view source