Logo
Download our app
పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్దం
NEWS   May 07,2025 08:44 am
భార‌త్ ఆప‌రేష‌న్ సింధూర్ ను ప్రారంభించింది ఇవాళ అర్ధ‌రాత్రి నుంచి . భార‌త దేశ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ నేతృత్వంలో ఈ ఆప‌రేష‌న్ కొనసాగుతోంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ ఆప‌రేష‌న్ ను స్వ‌యంగా వార్ రూమ్ నుంచి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. దేశ రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. పాకిస్తాన్ దిగి వ‌చ్చేంత దాకా తాము ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఉగ్ర‌వాదులు ఎక్క‌డ ఉన్నా ప‌ట్టుకుని తీరుతామ‌న్నారు.

Top News


LATEST NEWS   Apr 14,2026 09:13 pm
బీసీ ఆత్మగౌరవ భవనాలు అప్పగించాలి
బీసీల ఆత్మగౌరవ భవనాల వినియోగంపై కురుమ కుల పెద్దలు, నాయకులు ఓబీసీ విభాగం కన్వీనర్ కేతూరి వెంకటేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో నిర్మించిన 36 బీసీ...
LATEST NEWS   Apr 14,2026 09:13 pm
బీసీ ఆత్మగౌరవ భవనాలు అప్పగించాలి
బీసీల ఆత్మగౌరవ భవనాల వినియోగంపై కురుమ కుల పెద్దలు, నాయకులు ఓబీసీ విభాగం కన్వీనర్ కేతూరి వెంకటేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో నిర్మించిన 36 బీసీ...
LATEST NEWS   Apr 14,2026 05:14 pm
బిహార్‌ కొత్త సీఎం సామ్రాట్‌ చౌదరి
పట్నా: బిహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. త్వరలో...
LATEST NEWS   Apr 14,2026 05:14 pm
బిహార్‌ కొత్త సీఎం సామ్రాట్‌ చౌదరి
పట్నా: బిహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. త్వరలో...
LATEST NEWS   Apr 14,2026 04:54 pm
చలివేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ గణేష్
కొత్తగూడెం: పాత పాల్వంచ 47వ డివిజన్‌లో కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో GVR యువసేన తరఫున ప్రజలకు ఉపశమనం కలిగించేలా చలి వేంద్రం ఏర్పాటు చేశారు. ఈ...
LATEST NEWS   Apr 14,2026 04:54 pm
చలివేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ గణేష్
కొత్తగూడెం: పాత పాల్వంచ 47వ డివిజన్‌లో కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో GVR యువసేన తరఫున ప్రజలకు ఉపశమనం కలిగించేలా చలి వేంద్రం ఏర్పాటు చేశారు. ఈ...
⚠️ You are not allowed to copy content or view source