Logo
Download our app
పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్దం
NEWS   May 07,2025 08:44 am
భార‌త్ ఆప‌రేష‌న్ సింధూర్ ను ప్రారంభించింది ఇవాళ అర్ధ‌రాత్రి నుంచి . భార‌త దేశ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ నేతృత్వంలో ఈ ఆప‌రేష‌న్ కొనసాగుతోంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ ఆప‌రేష‌న్ ను స్వ‌యంగా వార్ రూమ్ నుంచి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. దేశ రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. పాకిస్తాన్ దిగి వ‌చ్చేంత దాకా తాము ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఉగ్ర‌వాదులు ఎక్క‌డ ఉన్నా ప‌ట్టుకుని తీరుతామ‌న్నారు.

Top News


LIFE STYLE   Apr 17,2026 09:34 pm
అంబానీని దాటేసి నం.1గా అదానీ
ఆసియా అత్యంత సంపన్నుడుగా అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ నిలిచారు. ఆసియా కుబేరుడిగా కొన‌సాగుతున్న రిలయన్స్ అధినేత‌ ముఖేష్‌ అంబానీని వెనక్కి నెట్టాడు అదానీ. బ్లూమ్‌బర్గ్‌...
LIFE STYLE   Apr 17,2026 09:34 pm
అంబానీని దాటేసి నం.1గా అదానీ
ఆసియా అత్యంత సంపన్నుడుగా అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ నిలిచారు. ఆసియా కుబేరుడిగా కొన‌సాగుతున్న రిలయన్స్ అధినేత‌ ముఖేష్‌ అంబానీని వెనక్కి నెట్టాడు అదానీ. బ్లూమ్‌బర్గ్‌...
LATEST NEWS   Apr 17,2026 09:11 pm
వీగిపోయిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు మెజారిటీ సాధించ‌లేక వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు...
LATEST NEWS   Apr 17,2026 09:11 pm
వీగిపోయిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు మెజారిటీ సాధించ‌లేక వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు...
LATEST NEWS   Apr 17,2026 02:05 pm
సాళ్వె పుస్త‌కం ఆవిష్క‌రించిన మంత్రి
HYD: క్రాంతి గురు లహుజీ సాళ్వె జీవిత చరిత్ర పుస్తకాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్క -రించారు. చంద్రకాంత్ వాన్ ఖేడ్ రాసిన‌ గ్రంథాన్ని గాయక్వాడ్ తులసిదాస్...
LATEST NEWS   Apr 17,2026 02:05 pm
సాళ్వె పుస్త‌కం ఆవిష్క‌రించిన మంత్రి
HYD: క్రాంతి గురు లహుజీ సాళ్వె జీవిత చరిత్ర పుస్తకాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్క -రించారు. చంద్రకాంత్ వాన్ ఖేడ్ రాసిన‌ గ్రంథాన్ని గాయక్వాడ్ తులసిదాస్...
⚠️ You are not allowed to copy content or view source