Logo
Download our app
పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్దం
NEWS   May 07,2025 08:44 am
భార‌త్ ఆప‌రేష‌న్ సింధూర్ ను ప్రారంభించింది ఇవాళ అర్ధ‌రాత్రి నుంచి . భార‌త దేశ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ నేతృత్వంలో ఈ ఆప‌రేష‌న్ కొనసాగుతోంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ ఆప‌రేష‌న్ ను స్వ‌యంగా వార్ రూమ్ నుంచి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. దేశ రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. పాకిస్తాన్ దిగి వ‌చ్చేంత దాకా తాము ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఉగ్ర‌వాదులు ఎక్క‌డ ఉన్నా ప‌ట్టుకుని తీరుతామ‌న్నారు.

Top News


LATEST NEWS   Sep 01,2026 01:12 pm
అధికారుల తీరుపై మండిపడిన విద్యార్థులు
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ బిల్లులు, సరుకుల ధరల పెంపుతో అదనపు భారం మోపుతున్నారని, ప్రశ్నిస్తే...
LATEST NEWS   Sep 01,2026 01:12 pm
అధికారుల తీరుపై మండిపడిన విద్యార్థులు
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ బిల్లులు, సరుకుల ధరల పెంపుతో అదనపు భారం మోపుతున్నారని, ప్రశ్నిస్తే...
LATEST NEWS   Sep 01,2026 01:11 pm
అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
కరీంనగర్ జిల్లా అలుగునూర్ 8వ డివిజన్‌లో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి...
LATEST NEWS   Sep 01,2026 01:11 pm
అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
కరీంనగర్ జిల్లా అలుగునూర్ 8వ డివిజన్‌లో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి...
LATEST NEWS   Sep 01,2026 01:11 pm
మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్
కరీంనగర్: నగరంలోని కలెక్టరేట్ రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంపై ఓ మతిస్థిమితం లేని వ్యక్తి సిమెంట్ ఇటుకతో దాడి చేయడంతో అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఈ ఘటనతో...
LATEST NEWS   Sep 01,2026 01:11 pm
మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్
కరీంనగర్: నగరంలోని కలెక్టరేట్ రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంపై ఓ మతిస్థిమితం లేని వ్యక్తి సిమెంట్ ఇటుకతో దాడి చేయడంతో అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఈ ఘటనతో...
⚠️ You are not allowed to copy content or view source