Logo
Download our app
పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్దం
NEWS   May 07,2025 08:44 am
భార‌త్ ఆప‌రేష‌న్ సింధూర్ ను ప్రారంభించింది ఇవాళ అర్ధ‌రాత్రి నుంచి . భార‌త దేశ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ నేతృత్వంలో ఈ ఆప‌రేష‌న్ కొనసాగుతోంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ ఆప‌రేష‌న్ ను స్వ‌యంగా వార్ రూమ్ నుంచి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. దేశ రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. పాకిస్తాన్ దిగి వ‌చ్చేంత దాకా తాము ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఉగ్ర‌వాదులు ఎక్క‌డ ఉన్నా ప‌ట్టుకుని తీరుతామ‌న్నారు.

Top News


LATEST NEWS   Jun 02,2026 11:35 am
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా NSS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశ్రీ గౌడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1945-48 మధ్య నిజాం దోపిడి పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ...
LATEST NEWS   Jun 02,2026 11:35 am
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా NSS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశ్రీ గౌడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1945-48 మధ్య నిజాం దోపిడి పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ...
LATEST NEWS   Jun 01,2026 09:45 pm
ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్‌ను సదాశివనగర్ గ్రామ సర్పంచ్ వంకాయల శిరీష, రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు పూల బొకే...
LATEST NEWS   Jun 01,2026 09:45 pm
ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్‌ను సదాశివనగర్ గ్రామ సర్పంచ్ వంకాయల శిరీష, రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు పూల బొకే...
LATEST NEWS   Jun 01,2026 09:42 pm
బాధితుడికి పైడి ఎల్లారెడ్డి సాయం
నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్‌కు గురై గాయపడిన వ్యక్తిని జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పైడి ఎల్లారెడ్డి పరామర్శించారు....
LATEST NEWS   Jun 01,2026 09:42 pm
బాధితుడికి పైడి ఎల్లారెడ్డి సాయం
నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్‌కు గురై గాయపడిన వ్యక్తిని జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పైడి ఎల్లారెడ్డి పరామర్శించారు....
⚠️ You are not allowed to copy content or view source