Logo
Download our app
ఆప‌రేష‌న్ సింధూర్ పై మోదీ స‌మీక్ష
NEWS   May 07,2025 08:33 am
భార‌త దేశం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ పై ప్ర‌ధాని మోదీ స‌మీక్ష చేప‌ట్టారు. ఆయ‌న వార్ రూమ్ నుంచి వీక్షించారు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం ఖచ్చితమైన దాడులను ప్రారంభించింది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడులు చేప‌ట్టాయి. ఈ సంద‌ర్బంగా మోదీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఉగ్ర‌వాదులు ఎక్క‌డ దాక్కున్నా వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్ర‌వాదాన్ని స‌హించే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Top News


LATEST NEWS   Jul 11,2025 11:43 am
టీటీడీలో అన్య‌మ‌త‌స్తులు ఉండొద్దు - బండి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. టీటీడీలో అన్యమ‌త‌స్తులు ఎవ‌రున్నా వెంట‌నే తొల‌గించాల‌ని అన్నారు. ఇత‌రులు ఎవ‌రున్నా ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. పురాత‌న ఆల‌యాల‌ను...
LATEST NEWS   Jul 11,2025 11:43 am
టీటీడీలో అన్య‌మ‌త‌స్తులు ఉండొద్దు - బండి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. టీటీడీలో అన్యమ‌త‌స్తులు ఎవ‌రున్నా వెంట‌నే తొల‌గించాల‌ని అన్నారు. ఇత‌రులు ఎవ‌రున్నా ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. పురాత‌న ఆల‌యాల‌ను...
LATEST NEWS   Jul 11,2025 11:40 am
రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం ఉంది
ఎమ్మెల్సీ కోదండ‌రాం రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న న‌డ‌వ‌డం లేద‌న్నారు. ప్ర‌జాస్వామిక వాతావ‌ర‌ణం ఉంద‌న్నారు. సభలు, ధర్నాలకు ఎలాంటి కట్టడి, ఆంక్షలు లేవన్నారు....
LATEST NEWS   Jul 11,2025 11:40 am
రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం ఉంది
ఎమ్మెల్సీ కోదండ‌రాం రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న న‌డ‌వ‌డం లేద‌న్నారు. ప్ర‌జాస్వామిక వాతావ‌ర‌ణం ఉంద‌న్నారు. సభలు, ధర్నాలకు ఎలాంటి కట్టడి, ఆంక్షలు లేవన్నారు....
LATEST NEWS   Jul 11,2025 11:34 am
భూములు క‌బ్జా అయితే నోరు మెద‌ప‌ని బీజేపీ చీఫ్
భద్రాచలం ఆలయ భూముల కబ్జాపై కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాముడి భూములు కబ్జా అయినా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారని...
LATEST NEWS   Jul 11,2025 11:34 am
భూములు క‌బ్జా అయితే నోరు మెద‌ప‌ని బీజేపీ చీఫ్
భద్రాచలం ఆలయ భూముల కబ్జాపై కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాముడి భూములు కబ్జా అయినా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారని...
⚠️ You are not allowed to copy content or view source